ఏపీలో కలకలం రేపిన స్నేహలత అంశం మీద ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఎస్సీ యువతి స్నేహలతదని ఆయన అన్నారు.
చంద్రబాబు రెఫరెండం సవాలుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు. దమ్ముంటే సీఎం జగన్, కెసిఆర్ లా చేయాలనీ ట్వీట్ చేశారు సజ్జల. “రెఫరెండంకు
అమరావతి ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ… ప్రధాని జమిలి ఎన్నికలకు పిలుపు నిచ్చారు.
ప్రజలు 3 రాజధాని లకు మద్దతు అని చెపితే నేను రాజకీయలనుండి తప్పుకుంటానని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్, విశాఖపట్నంలను అక్కడ కులం ఉందని అభివృద్ధి చేయలేదు. పులివెందుల
టీడీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… కరోనా వ్యాక్సిన్ పంపిణీ వంకతో స్థానిక ఎన్నికలు వాయిదా వేయించడానికి మరో జగన్నాటకానికి తెరలేపారని అన్నారు. రాజమండ్రి
హైదరాబాద్ మహానగర సంస్థకు డిసెంబర్ 1న జరిగిన ఎన్నికల ఫలితాలు చూశాక, ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకు పోయినట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, 1983 జనవరి
మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ… హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో 150 మంది అభ్యర్థులను నిలబెట్ట లేకపోవడం చంద్రబాబునాయుడు అసమర్ధత. పోటీ చేసిన 106 మంది కార్పొరేట్ అభ్యర్థులు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాట్లాడుతూ… జగన్ అవినీతిపరుడు కాబట్టి అంతా అవినీతిపరులనుకుంటే సరిపోతుందా.. కేసులకు భయపడి పోలవరంపై కేంద్రాన్ని అడగకుంటే చరిత్ర హీనులుగా మిగులుతారు. పోలవరం ఎప్పటిలోగా