telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

అలా జరిగితే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా : చంద్రబాబు

chandrababu

ప్రజలు 3 రాజధాని లకు మద్దతు అని చెపితే నేను రాజకీయలనుండి తప్పుకుంటానని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్, విశాఖపట్నంలను అక్కడ కులం ఉందని అభివృద్ధి చేయలేదు. పులివెందుల కు నీరు ఇచ్చామని ఆన్నారు. దుశ్శాసణుడు ద్రౌపది చీరను పట్టుకున్నందుకు ఆ రాజ్యం నాశనం అయిందన్న ఆయన ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎదురు కానుందని అన్నారు. హైదరాబాద్ లో నీళ్లు లేక పోతే కృష్ణ నది నుండి నీరు పట్టికెళ్లామని కానీ ఇక్కడ పుష్కలం గా కృష్ణ నీళ్లు ఉన్నాయని ఆయన అన్నారు. ఇతను వన్ టైం ముఖ్యమంత్రి. బీజేపీ వాళ్ళు చెప్పారు 130 కి పైగా వివిధ సంస్థలు ఇక్కడ పెట్టడి కి వచ్చాయని ఇక్కడ ఫౌండేషన్ కు చాలా ఖర్చు అవుతుంది అంటున్నాడని హైదరాబాద్ లోటస్ పాండ్ కంటే బెంగళూరు లో భవనాలకు ఇంతకన్నా తక్కువ ఖర్చు ఫౌండేషన్ కు అవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి ఇప్పుడు చెప్పాడు ఇక్కడ ఇన్ సైడ్ ర్ ట్రేడ్ జరిగింది అన్నారు. అదే నిజమైతే ఈ ముఖ్యమంత్రి ని 18 నెలలు వరకు నిరూపించకుండా ఏం పీకుతున్నావ్ అని అడుగుతున్నా నన్ను ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు అన్నావు నువ్వు కట్టుకుని ఏమి సాదించావు అని చంద్రబాబు ప్రశ్నించారు. చూడాలి మరి దీనికి ఏం సమాధానం వస్తుంది అనేది.

Related posts