ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ మాట్లాడుతూ… అశాస్త్రీయ పద్దతిలో వేక్సినేషన్లు వేస్తున్నారు అని తెలిపారు. చెత్తకు పన్నులు వేస్తారా… 15 శాతానికి మించి ఆస్తిపన్ను పెంచామంటే ప్రజలకు
సోషల్ మీడియాలో శాంతిభద్రతలను దెబ్బతీసే వారిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను స్వాగతించారు తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి. “సోషల్ మీడియాలో ఎవరెవరో ఏవేవో
కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. అయితే ఈ కరోనా నివారణ చర్యల్లో మోడీ సర్కార్ విఫలమైందని ఆరోపిస్తూ పోస్టర్లు వేసినందుకు ఢిల్లీలో
మన దేశంలో ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా వ్యాక్సినేషన్ ప్రరమభమ్ అయ్యింది. అయితే మొదట్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగినా, తరువాత ఊపందుకుంది. సెకండ్ వేవ్
ప్రస్తుతంలో ఏపీలో రెండు విషయాలు హాట్ టాపిక్ గా ఉన్నాయి. అందులో ఒక్కటి మున్సిపల్ ఎలక్షన్స్. మరొకటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ. అయితే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ
దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఎన్ని రూల్స్ పెట్టినప్పటికీ… రోడ్డు ప్రమాదాలు తగ్గటం లేదు. పరిమితి మించి వేగంగా వెళ్లడం కారణంగా ఈ ప్రమాదాలు ఎక్కువగా
కరోనా సమస్యతో థియేటర్లు మూసివేసిన విషయం తెలిసిందే. ఓటీటీ వేదికగా చిత్రాలను విడుదల చేయడానికి పలువురు నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. లాక్డౌన్లో ఓటీటీలకు మంచి ప్రాధాన్యత లభించింది.
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ శివారు ప్రాంతాల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది.. 20 రోజులు గడిచినా ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు రైతులు.. పైగా..
ప్రస్తుతం తెలంగాణలో నాదరూ ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్ పై దృష్టి పెట్టారు. అయితే తాజాగా భద్రాద్రి లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి