బీహార్ ఫలితాలు ఎగ్జిట్ పోలింగ్ కు పూర్తిగా భిన్నంగా వస్తున్నాయి. అనూహ్యంగా అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. దీంతో బీహార్ తదుపరి సీఎంగా నితీశ్ కుమారే కొనసాగుతారా?
బీజేపీ ప్లాన్ బీహార్ లో పనిచేసిందా… అంటే అవును అనే సమాధానం వస్తుంది. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో పొత్తుఉన్నా తన వ్యూహాలతో అతిపెద్ద పార్టీగా అవతరించే
బీజేపీ జోరు కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా వెలువడుతున్న ఎన్నికల ఫలితాలను బట్టి మోడీ ప్రభంజనం మరింత బలపడిందని స్పష్టం అవుతుంది.. “ఎగ్జిట్ పోల్” అంచనాలు తప్పు అని
ఈ రోజు విడుదలవుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠరేపుతున్నాయి… అయితే, ఫలితాల్లో సీన్ మారిపోయింది… అధికార జేడీయూ, ప్రతిపక్ష ఆర్జేడీ మధ్యే పోటీ ఉంటుందని భావించినా… అనూహ్యంగా
ప్రస్తుతం వెలువడుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు క్షణం క్షణం ఉత్కంఠరేపుతున్నాయి.. మొదట్లో ఆర్జేడీ కూటమి ముందజాలో ఉన్నా.. ఆ తర్వాత అనూహ్యంగా పరిణామాలు మారిపోయి… జేడీయూ
రేపే బీహార్ ఫలితాలు వెలువడనున్నాయి. బీహార్లో మూడు విడతల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.. అయితే… ఇప్పటికే అన్ని సర్వేలు తేజస్వ్ యాదవ్ సీఎం పీఠం ఎక్కుతాడని
బీహార్ రాష్ట్రంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతల్లో జరిగాయి. ఈ ఎన్నికలు జేడీయూ, ఇటు ఆర్జేడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మళ్లీ అధికారం నిలబెట్టుకోవడానికి నితీష్
మన పాలకులు ఎన్ని గొప్పలు చెప్పినా.. కొన్ని ఘటనలు సమస్యలకు అద్దంపడుతూనే ఉన్నాయి.. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో