ఐపీఎల్-2021ను ఎలాగైనా పూర్తి చేయాలని భావిస్తున్న బీసీసీఐ.. అందుకోసం భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్లో మార్పులు చేయాలని… ఒక్కో టెస్టు షెడ్యూల్లో
బీసీసీఐ 2020-2021 సీజన్కుగాను మహిళా క్రికెటర్ల కాంట్రాక్ట్ జాబితాను బుధవారం ప్రకటించింది. గతేడాది కాంట్రాక్ట్లలో 22 మంది ఉండగా… ఈసారి దానిని 19 మందికి పరిమితం చేసింది.
జులైలో బీసీసీఐ మరో టూర్ను ప్లాన్ చేసింది. గతేడాది కరోనా వాయిదా పడిన శ్రీలంక పర్యటనను తెరమీదకు తీసుకొచ్చింది. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు
ఐపీఎల్ జట్లలో కరోనా కేసులు రావడంతో ఐపీఎల్ 2021ని బీసీసీఐ మంగళవారం నిరవధిక వాయిదా వేసిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ తన ఇన్స్టాగ్రామ్లో రోహిత్ శర్మ
ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడటంతో ఇప్పుడు అందరి చూపు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్పై పడింది. ఫైనల్ కోసం బీసీసీఐ సెలక్టర్లు జంబో జట్టునే ప్రకటించనున్నారని
అనూహ్య పరిస్థితుల్లో ఐపీఎల్ 2021ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది. కేకేఆర్, సీఎస్కే, ఎస్ఆర్హెచ్, ఢిల్లీ జట్లలోని ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది వైరస్ బారిన
బీసీసీఐకి రూ.100కోట్ల జరిమానా విధించాలని బాంబే హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలైంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్లో కరోనా మరణాలు, పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకొని