telugu navyamedia

assembly

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా అప్పుడే…

Vasishta Reddy
తెలంగాణలో మళ్ళీ ఎన్నికలు జరగనున్నాయి. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానంలో జరగాల్సిన ఉప ఎన్నికకు తేదీ ఖాయమైంది. అక్కడ ఈ నెల 23వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

అసెంబ్లీలో ఎమోషనలైన సీఎం కేసీఆర్‌

Vasishta Reddy
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు రెండో రోజు ఇవాళ ఉదయం ప్రారంభమయ్యాయి. ఇవాళ సభలో సంతాప తీర్మానాలను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌

మార్చి 15 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Vasishta Reddy
మార్చి 15 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా సభల నిర్వాహణ, శాంతిభద్రతలు, కరోనా నివారణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు

బడ్జెట్‌ సమావేశాలపై కేసీఆర్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం !

Vasishta Reddy
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్‌ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. 2021-22 బడ్జెట్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. మార్చి 15

రామానాయుడుకు మాట్లాడే అర్హత లేదు : జగన్‌ ఫైర్‌

Vasishta Reddy
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వేడి వాడిగా జరుగుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ, ప్రతి పక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా.. అధికార, ప్రతిపక్షాల

ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు : సభ ముందు కీలక బిల్లులు

Vasishta Reddy
ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి అసెంబ్లీ సమావేశాలు. సభ ప్రారంభం కాగానే… ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మాజీ

ఇవాళే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రమాణస్వీకారం…

Vasishta Reddy
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్వల్ప ఆధిక్యంతో గెలిచిన విషయం తెలిసిందే.. ఈ ఉపఎన్నికలో విజయకేతనం ఎగురవేసిన బీజేపీ అభ్యర్థి రఘనందన్‌రావు మొదటి సారిగా అసెంబ్లీలో

దుబ్బాక : పుంజుకున్న టీఆర్ఎస్..6వ రౌండ్ లో ఆధిక్యం

Vasishta Reddy
తెలంగాణ మొత్తం దుబ్బాక ఫలితాలపైనే దృష్టిపెట్టాలి. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరికీ రెండో స్థానం వస్తుందో అనే ఉత్కంఠ అందరిలోనూ మొదలైంది. అయితే.. పోస్టల్‌ బ్యాలెట్‌

నాలుగు బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

Vasishta Reddy
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఇవాళ జరిగింది. ఈ సమావేశాల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. ఏర్పాట్లను స్వయంగా

జీహెచ్ఎంసీ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

Vasishta Reddy
అసెంబ్లీలో జీహెచ్ఎంసీ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1955 లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిందని..ఉమ్మడి ఏపీలో తెచ్చుకున్న చట్టం ఇంకా

నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశం…సభకు ముందుకు నాలుగు బిల్లులు

Vasishta Reddy
తెలంగాణ అసెంబ్లీ సమావేశం ఇవాళ జరగనుంది. దీంతో ఈ సమావేశాల కోసం చేస్తున్న ఏర్పాట్లను రాష్ట్ర శాసనసభ సభాపతి  పోచారం శ్రీనివాస రెడ్డి , శాసన పరిషత్తు