telugu navyamedia

AP Govt

ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రులకు 13 లక్షలకు పైగా ఫైన్…

Vasishta Reddy
కష్ట సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులు కరోనాను క్యాష్ చేసుకుంటున్నాయి. భారీ ఫీజులు వసూల్ చేస్తున్నాయి. అయితే అలాంటి ఆసుపత్రులకు ఏపీలో భారీగా జారినామాలు విధిస్తున్నారు అధికారులు. ఊక

ప్రైవేట్ ఆసుపత్రులకు లక్షల జరిమానా విధించిన ఏపీ…

Vasishta Reddy
ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రులకు భారీ జరిమానా విధించింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన తిరుపతిలోని సంకల్ప ఆసుపత్రి, శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, పుత్తూరు సుభాషిణి

మొదటగా వారికే మందు పంపిణీ : ఆనందయ్య

Vasishta Reddy
ఏపీ ప్రభుత్వంపై ఆనందయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రభుత్వం పూర్తిగా సహకరించి త్వరగా అనుమతులు ఇప్పించిందని.. ప్రభుత్వ సహకారం పూర్తిగా తనకు ఉందని ఆనందయ్య పేర్కొన్నారు.

ఆనందయ్య మందు పంపిణీ అడ్డుకోవడం దుర్మార్గం…

Vasishta Reddy
మాజీ మంత్రి సోమిరెడ్డి తాజాగా మాట్లాడుతూ… ఆనందయ్యతో బలవంతంగా మందు తయారు చేయించి వైసీపీ ఎమ్మెల్యేలు వారికి కావాల్సిన తెలంగాణ వ్యాపారస్తులకు పంచుకుంటున్నారు అని మాజీ మంత్రి

ఏపీ ప్ర‌భుత్వం వ్యాక్సిన్ కొనుగోలుకు ఆర్డ‌ర్లు..

Vasishta Reddy
ఏపీలో కరోనా కేసులు రోజుకు 20 వేలకు పైగా నమోదవుతున్నాయి. అయితే ఈ క‌రోనా క‌ట్ట‌డికి వ్యాక్సినేష‌న్ ఒక్క‌టే మార్గ‌మ‌ని చెబుతున్నారు వైద్య నిపుణులు.. దీంతో.. అంతా

బహిరంగ సభల ద్వారా కరోనా అంటించి పక్క రాష్ట్రం వెళ్లి పోయారు

Vasishta Reddy
తిరుపతి ఉప ఎన్నికల్లో ఒక్కో బహిరంగ సభకు 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టి జనాలను రప్పించే ప్రయత్నం చేశారు టీడీపీ వారు

ప్రభుత్వ వైఫల్యం వల్లే తిరుపతి ఆస్పత్రిలో మరణాలు….

Vasishta Reddy
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసాడు. పచ్చి అబద్ధాలు చెబుతున్న ముఖ్యమంత్రి… 30 మంది చనిపోతే 11 మంది అని చెప్పడం

వ్యాక్సిన్ గురించి స్లిప్పులను అందిస్తున్న ఏపీ ప్రభుత్వం…

Vasishta Reddy
ఏపీలో కేసులు పెరగడంతో కరోనా టీకా కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.  ప్రస్తుతం 45 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సిన్

ఏపీలో 309 కోట్లతో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు…

Vasishta Reddy
ఆక్సిజన్ ఉత్పత్తి కోసం భారీగా నిధులు కేటాయిస్తోంది ఏపీ ప్రభుత్వం.  రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల కోసం ఏకంగా రూ.309.87 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. 

క్వారీలో పేలుడు మృతులకు రూ. 10 లక్షలు ప్రకటించిన జగన్ సర్కార్

Vasishta Reddy
కడప జిల్లాలో ఘోర పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ముగ్గురాయి క్రషర్ వద్ద పేలుడు పదార్థాలు పేలి సుమారు 10 మంది క్వారీ కూలీలు మృతి చెందారు.

కరోనా పరీక్షలు : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 10 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.  ఈ తరుణంలో కోవిడ్ నిర్ధారణ కోసం చేయించుకునే స్కానింగ్ ధరలను

1-9వ తరగతులపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

Vasishta Reddy
1 నుంచి 9వ తరగతి వరకు స్కూళ్లు మూసేయాలని ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 1 నుంచి 9వ తరగతుల్లోని విద్యార్దులను పరీక్షలు లేకుండానే