కష్ట సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులు కరోనాను క్యాష్ చేసుకుంటున్నాయి. భారీ ఫీజులు వసూల్ చేస్తున్నాయి. అయితే అలాంటి ఆసుపత్రులకు ఏపీలో భారీగా జారినామాలు విధిస్తున్నారు అధికారులు. ఊక
ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రులకు భారీ జరిమానా విధించింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన తిరుపతిలోని సంకల్ప ఆసుపత్రి, శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, పుత్తూరు సుభాషిణి
ఏపీ ప్రభుత్వంపై ఆనందయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రభుత్వం పూర్తిగా సహకరించి త్వరగా అనుమతులు ఇప్పించిందని.. ప్రభుత్వ సహకారం పూర్తిగా తనకు ఉందని ఆనందయ్య పేర్కొన్నారు.
మాజీ మంత్రి సోమిరెడ్డి తాజాగా మాట్లాడుతూ… ఆనందయ్యతో బలవంతంగా మందు తయారు చేయించి వైసీపీ ఎమ్మెల్యేలు వారికి కావాల్సిన తెలంగాణ వ్యాపారస్తులకు పంచుకుంటున్నారు అని మాజీ మంత్రి
ఏపీలో కరోనా కేసులు రోజుకు 20 వేలకు పైగా నమోదవుతున్నాయి. అయితే ఈ కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని చెబుతున్నారు వైద్య నిపుణులు.. దీంతో.. అంతా
ఏపీలో కేసులు పెరగడంతో కరోనా టీకా కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ప్రస్తుతం 45 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సిన్
ఆక్సిజన్ ఉత్పత్తి కోసం భారీగా నిధులు కేటాయిస్తోంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల కోసం ఏకంగా రూ.309.87 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది.