telugu navyamedia
సినిమా వార్తలు

‘ఆచార్య’కు మ‌హేష్‌ వాయిస్ ఓవర్ ..

మెగాస్టార్​ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న‌తాజా చిత్రం ‘ఆచార్యస‌. ఇందులో రామ్‌చరణ్ సిధ్ధ అనే కీలక పాత్ర పోషిస్తున్నారు. చీరంజీవి జ‌త‌గా కాజల్‌, రామ్‌చ‌ర‌ణ్‌కు జ‌త‌గా పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

 ఈ సినిమాకు గాడ్ ఫాదర్ (God father) అనే పేరును ఖరారు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకానుందని సమాచారం. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. Photo : Twitter

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని దర్శకుడు కొరటాల తనదైన మార్క్ టేకింగ్‌తో ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దినట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది.

Mahesh Babu: Superstar surprise entry in Acharya movie .. Mahesh Ila for mega movie .. | Mahesh Babu to do voice over for Mega Multistarrer Ram Charan and Chiranjeevi movie Acharya | PiPa News

అయితే ఈ సినిమా గురించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో సూపర్​స్టార్​ మహేశ్​బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త‌ సోషల్​మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది.

 దీంతో మూడు గంటల నిడివి బాగుంటుందా.. లేక బోర్ అనిపిస్తుందా.. అనే విషయంలో హీరో చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ తర్జనభర్జనలు పడుతున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఓ ముప్పై నిమిషాల పాటు నిడివిని తగ్గిస్తే.. ఎలా ఉంటుందా అనే విషయంలో ఇద్దరి మధ్య చర్చ సాగుతోందట. అయితే ఈ  (Acharya ) విషయంలో త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. Photo : Twitter

దీంతో మెగాఫ్యాన్స్​, మహేశ్​ ఫ్యాన్స్​ తెగ సంబరపడిపోతున్నారు. ‘మెగాసూపర్​ ట్రీట్’​ అంటూ సోషల్​మీడియాను హోరెత్తిస్తున్నారు.

కాగా.. ఈ మూవీ విష‌యానికొస్తే..ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి లు ఇద్దరూ కలిసి నటించిన చిత్రం కావడం, ఇద్దరినీ కూడా మాస్ అండ్ పవర్ఫుల్ గా చూపించడంతో మెగా ఫ్యాన్స్‌ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.

 ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. దివ్య వనం ఒకవైపు..  తీర్ధ జలం ఒకవైపు.. నడుమ పాద ఘట్టం అంటూ రామ్ చరణ్ వాయిస్‌తో ఈ సినిమా ట్రైలర్ ఓపెన్ చేసారు. ఇక్కడుండే ప్రజలు పూజలు పునస్కారాలు చేస్తూ .. కష్టాలు వచ్చినపుడు అమ్మోరు తల్లిపై భారం వేసి బిక్కు బిక్కు మంటూ ఉంటామని భ్రమ పడి ఉండవచ్చు. ఆపద వస్తే ఆ అమ్మోరు తల్లే మమ్మల్ని ఆవహించి మమ్మల్ని ముందుకు పంపుతుంది అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో రామ్ చరణ్ ధర్మస్థలి ఎలా అధర్మస్థలి ఎలా అవుతుంది. ఈ ట్రైలర్‌లో ఫస్ట్ హాఫ్ మొత్తం రామ్ చరణ్‌ పై ఉండగా.. మిగతాది చిరంజీవిపై ఉంది. ఆధ్యాత్మికంకు నక్సలిజాన్ని మిక్స్ చేసి కొరటాల శివ సరికొత్తగా ఆచార్య సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. Photo : Twitter

ఈ సినిమాకు మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి

Related posts