telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఆ ఇద్దరు క్రికెటర్లు కనిపిస్తేనే హైలైట్.. ట్విట్టర్ లో కూడా..

Twitter latest guidelines per day 400 users

భారత కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ ప్రస్తుత క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లు. క్రీజులో ఉన్నా.. స్టేడియంలో కూర్చున్నా వారిద్దరినీ చూస్తుంటే అభిమానులకు ఓ జోష్. అంతర్జాతీయ క్రికెట్లో రికార్డుల వర్షం కురిపించిన వీరిద్దరికీ సోషల్ మీడియాలోనూ అదే రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది.

ఈ క్రమంలోనే ధోనీ పుట్టినరోజుకు విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ ఈ సంవత్సరం మొత్తంలో టాప్ గా నిలిచింది. ఈ ఏడాది ఒక ట్వీట్‌ను అత్యధికంగా రీట్వీట్ అయిన ఘనత దక్కించుకుంది. ట్విటర్‌ ఇండియా ఈ విషయాన్ని అధికారికంగా ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టు చేసింది.

Related posts