telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు విద్యా వార్తలు

అమీర్ పెట్ .. ఇన్స్టిట్యూట్లకు నోటీసులు.. సీజ్ ..

most of maitrivanam institutes seized

హైదరాబాద్ లో ఎప్పుడూ రద్దీగా ఉండే అమీర్‌పేట మైత్రివనంలో గల 20 కోచింగ్‌ సెంటర్లను అధికారులు సీజ్‌ చేశారు. కోచింగ్‌ సెంటర్లపై జీహెచ్‌ఎంసీ అధికారులు రైడ్‌ చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా అగ్నిమాపక నిబంధనలు పాటించని 20 కోచింగ్‌ సెంటర్లను అధికారులు సీజ్‌ చేశారు. తనిఖీల సందర్భంగా గతంలో నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో అధికారులు తాజాగా రైడ్‌ చేసి సీజ్‌ చేశారు. తరగతులు జరుగుతాయా లేదా అని ఇప్పటికే ఫజులు కట్టిన విద్యార్థులు పలువురు ఆందోళనలో ఉన్నారు.

Related posts