47 మార్కెట్ కమిటీల కు ఛైర్మెన్లను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. మొత్తంగా సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు.
అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా భర్తీ చేశారు . ప్రకటించిన 47 ఏఏంసి ఛైర్మెన్ల పదవుల్లో 37 టిడిపి, 8 జనసేన, 2 బీజేపీ నాయకులకు దక్కాయి.
త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల ఛైర్మెన్లను ప్రకటించనున్న టిడిపి.


ఇమ్రాన్ ఓ తోలుబొమ్మ.. మాజీ భార్య రేహాంఖాన్