telugu navyamedia

CBN

చంద్రబాబునాయుడు బ్రాండ్ఇమేజ్‌తో రూ.20లక్షలకోట్ల విలువైన ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయ: గంటా శ్రీనివాసరావు

navyamedia
వైసీపీ తన ఐదేళ్ల పాలనలో మొదలుపెట్టి, పూర్తి చేసి, ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టును చూపించినా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు

నేడు పలు రాజకీయ ప్రముఖులు పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా శత జయంత్యుత్సవాలలో పాల్గొననున్నారు

navyamedia
పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ వేడుకలకు దేశవిదేశాల నుంచి భక్తులతో పాటు రాజకీయ, వ్యాపార రంగాల

ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టనున్న రిలయెన్స్ ఇండస్ట్రీస్

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రిలయెన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. విశాఖ నగరంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో రిలయెన్స్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ భేటీ

జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

navyamedia
జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ చిన్నారుల భవిష్యత్‌కు

ఈస్ట్రన్ నావల్ కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా సీఎం చంద్రబాబు తో భేటీ

navyamedia
సీఎం ఎన్ చంద్రబాబునాయుడుతో తూర్పు నౌకాదళ కమాండింగ్-ఇన్-చీఫ్, వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా భేటీ అయ్యారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సీఎంను

‘రీన్యూ’ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 82,000 కోట్ల పెట్టుబడి

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వానికి తొలి భారీ విజయం దక్కింది. పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న ‘రీన్యూ’ (ReNew)

నేడు మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటన

navyamedia
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ బుధవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు

శ్రీవారి లడ్డూ కల్తీ కేసులో వైవీ సుబ్బారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది

navyamedia
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా టీటీడీ మాజీ

“భారత్ తన 100వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి ప్రపంచంలోనే నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది”: నారా చంద్రబాబు నాయుడు

navyamedia
ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి టెక్నాలజీని ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగించుకోవడమే సుపరిపాలన లక్ష్యం. భవిష్యత్ తరాలకు సురక్షితమైన, అభివృద్ధి చెందిన ప్రపంచాన్ని అందించడమే మా కర్తవ్యం” అని

ఆంధ్రప్రదేశ్ లో హిందూజాగ్రూప్‌తో రూ.20,000 కోట్ల విలువైన పెట్టుబడులకు ఎంవోయూ: ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, ఇంధన రంగాల అభివృద్ధికి ఊతమిచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రముఖ పారిశ్రామిక సంస్థ హిందూజా గ్రూప్‌తో రూ.20,000 కోట్ల

తాడేపల్లిగూడెం ఆరుగొలనులో ధాన్యంకొనుగోళ్లను అధికారికంగా ప్రారంభించనున్న మంత్రి నాదెండ్ల

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కానుంది. సోమవారం రోజు నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే ప్రకటించారు.

కాశీబుగ్గ తొక్కిసలాటలో ఇంత పెద్ద ప్రాణనష్టం జరగడం అత్యంత బాధాకరం: ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం కారణంగానే ఇంత పెద్ద