telugu navyamedia

CBN

జూలై 10న హంద్రీనీవా నీరు విడుదల: సీఎం చంద్రబాబు నాయుడు

navyamedia
జూలై 10న హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టులో ఫేజ్ – 1, 2 కింద

రేపు హంద్రీనీవా సుజల స్రవంతి నిర్మాణం పనులు చాయాపురంలో పరిశీలించనున్న సీఎం చంద్రబాబు

navyamedia
రాయలసీమ జీవనాడి హంద్రీనీవా సుజల స్రవంతి నిర్మాణం పనులు వేగవంతం చేసి త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నారు. ఇందులో

40 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరించిన మంత్రి నారాయణ

navyamedia
నెల్లూరు సిటీలో 1400 మంది పేదల ఇళ్లకు శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 54 వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో పెన్నా

ప్రభుత్వ సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కెపాసిటీ బిల్డింగ్ పై దృష్టిపెట్టాలి: చంద్రబాబు నాయుడు

navyamedia
ప్రభుత్వ సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కెపాసిటీ బిల్డింగ్‌ పై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గ్రామస్థాయి ఉద్యోగి నుంచి సెక్రటరీ వరకు

తిరుపతి జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్న మంత్రి లోకేష్

navyamedia
రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. పెద్దఎత్తున తరలివచ్చిన పార్టీ ప్రజాప్రతినిధులు, శ్రేణులు రేణిగుంట విమానాశ్రయంలో మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం

గుంటూరు లో శంకర్ విలాస్ పై వంతెన (ఆర్వోబీ) శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా ఇన్ ఛార్జి మంత్రి కందుల దుర్గేష్

navyamedia
ఎన్నో సవాళ్లను అధిగమించి గుంటూరు నగరంలో నూతన హంగులతో రూపుదిద్దుకుంటోన్న శంకర్ విలాస్ పైవంతెన (ఆర్వోబీ) నిర్మాణం జిల్లా అభివృద్ధికి బాటలు వేయనుందని గుంటూరు జిల్లా ఇంచార్జి

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పనులకు ఏపీ బడ్జెట్ నుంచి ఖర్చు చేయం: చంద్రబాబు

navyamedia
ఏపీ రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని ఏపీ బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా, ప్రజలపై భారం పడకుండా ప్రపంచ స్థాయి

అమరావతి పునఃప్రారంభం రాష్ట్ర వృద్ధిలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది: చంద్రబాబు

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. ఈ పనులను ప్రారంభించడానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నట్లు సీఎం

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో అపశ్రుతి పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు

navyamedia
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గోడ కూలి భక్తులు మృతి చెందిన ఘటన

ఏపీలో పర్యటించనున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

navyamedia
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆయన బెజవాడకు

అంకితభావంతో చదివి ఈ డీఎస్సీలో అభ్యర్థులు విజయం సాధించాలి: మంత్రి నారా లోకేశ్

navyamedia
ఏపీలో మెగా డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు. డీఎస్సీ

పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చాటిన నిరుపేద విద్యార్థినికి అండగా నిలిచిన పల్నాడు జిల్లా కలెక్టర్

navyamedia
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల్లో అద్వితీయ ప్రతిభ చాటిన ఓ నిరుపేద విద్యార్థినికి పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అండగా నిలిచారు. ప్రభుత్వం తరఫున