telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ప్రపంచ కప్ లో .. సారధి కోహ్లీ సరికొత్త రికార్డు..

kohli may get new record on today match

భారత సారధి విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 34 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ.. ప్రపంచకప్‌లో వెయ్యి పరుగులు సాధించిన మూడో ఇండియన్‌గా చరిత్రకెక్కాడు. గతంలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలు ఈ ఘనత సాధించారు.

ఈ మ్యాచ్‌లో ఐదు పరుగులు సాధించిన వెంటనే కోహ్లీ ఖాతాలో వెయ్యి పరుగులు చేరాయి. ప్రపంచకప్‌లో సచిన్ 2,278 పరుగులు చేయగా, గంగూలీ 1,006 పరుగులు చేశాడు. ఇప్పుడు వీరి సరసన కోహ్లీ చేరాడు.

Related posts