• సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ఈ రోజు అధికార నివాసం లోకి మారారు.
• ఈ సందర్బంగా,సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ, ఆయన సతీమణి శివమాల గృహ ప్రవేశం (అధికార నివాసం) పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
• ఆతర్వాత, అధికార నివాసం ఆవరణ లో “ఆమ్రపాలి” రకానికి చెందిన మామిడి మొక్కను నాటారు.
జగన్ సర్కార్ కు దశ ఉంది కానీ దిశలేదు: యనమల