ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆస్తుల కేసు విచారణను హైదరాబాద్లోని సీబీఐ, ఈడీ కోర్టు మరోసారి వాయిదా వేసింది. ప్రభుత్వ పరమైన కార్యక్రమాల వల్ల తాను కోర్టుకు హాజరుకాలేనంటూ జగన్ తన లాయర్ దాఖలు చేసిన ఆబ్సెంట్ పిటిషన్ను కోర్టు అనుమతించింది.
ఈ కేసులో సహనిందితులైన శ్రీలక్ష్మి, రాజగోపాల్లు కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 13కు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
జగన్ కు తమ సహకారం ఉంటుంది: నాగబాబు