హైదరాబాద్ షాద్ నగర్ లో నకిలీ డాక్టర్ అరెస్ట్ అయ్యాడు. ఎంబిబిఎస్ డాక్టర్ అవతారం ఎత్తిన వార్డ్ బాయ్ ప్రవీణ్.. కోవిడ్ ట్రీట్మెంట్ పేరుతో లక్షలు దండుకున్నాడు.
ట్విట్టర్ పై చర్యలకు కేంద్రం సిద్దం అవుతుంది. చాలా రోజుల క్రితం ట్విట్టర్ కు భారతప్రభుత్వం సమన్లు జారీ చేసింది. పార్లమెంట్ ప్యానల్ సమన్లు జారీ చేసిన
రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు పట్టాలను మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి,
డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో పలు మార్పులు చేసింది కేంద్రం.. ఈ కొత్త నిబంధనలు జులై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర రహదారుల మంత్రిత్వ
హయత్ నగర్ పీఎస్ పరిధిలోవరుస చోరీలు చోటు చేసుకుంటున్నాయి. లాక్డౌన్లోనూ చోరీలకు పాల్పడుతున్నారు దొంగలు.లాక్డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నామంటున్న పోలీసులు.. అదే టైంలో దొంగతనాలు జరుగుతున్నాయి.
ఇంట్లో లోపలికి వెళ్లి గడియ పెట్టుకొని అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివ
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2 కోట్లు దాటాయి కరోనా