telugu navyamedia

ట్రెండింగ్

ఏపీ : జులై 26 నుంచి టెన్త్ పరీక్షలు !

Vasishta Reddy
కరోనా మహమ్మారి కారణంగా ఏపీలో పదవ తరగతి రద్దు అయిన సంగతి తెలిసిందే. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో అనే గందరగోళంలో విద్యార్థులు ఉన్న నేపథ్యంలో  పదవ తరగతి

హైదరాబాద్ లో నకిలీ డాక్టర్ అరెస్ట్..

Vasishta Reddy
హైదరాబాద్ షాద్ నగర్ లో నకిలీ డాక్టర్ అరెస్ట్ అయ్యాడు. ఎంబిబిఎస్ డాక్టర్ అవతారం ఎత్తిన వార్డ్ బాయ్ ప్రవీణ్.. కోవిడ్ ట్రీట్మెంట్ పేరుతో లక్షలు దండుకున్నాడు.

ట్విట్ట‌ర్‌ పై చ‌ర్య‌లకు సిద్ధమైన కేంద్రం …

Vasishta Reddy
ట్విట్ట‌ర్‌ పై చ‌ర్య‌లకు కేంద్రం సిద్దం అవుతుంది.  చాలా రోజుల క్రితం ట్విట్ట‌ర్‌ కు భార‌త‌ప్ర‌భుత్వం స‌మ‌న్లు జారీ చేసింది.  పార్ల‌మెంట్ ప్యాన‌ల్ స‌మ‌న్లు జారీ చేసిన

ఈటల పార్టీ మార్పుపై తెలంగాణ మావోయిస్టు పార్టీ ఘాటు లేఖ

Vasishta Reddy
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 14న బిజేపి తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే పార్టీ మారినప్పటి నుంచి.. ఈటల పై టీఆర్ఎస్ నాయకులు

కరోనా ఆంక్ష‌లు పొడిగించిన అస్సాం…

Vasishta Reddy
కరోనా కేసులు భారత్ లో భారీగా పెరగడంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. ఆ తర్వాత ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ ఆ రాష్ట్రాలు

ఎవరికి భయపడొద్దు..అందరికి ఇల్లు వస్తుంది

Vasishta Reddy
రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు పట్టాలను మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి,

ఎంపీ నామా నాగేశ్వరరావు కు నోటీసులు

Vasishta Reddy
ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈనెల 25 న విచారణకు హాజరు కావాలని నామాకు ఈడీ సమన్లు పంపింది. బ్యాంకు రుణాలను మళ్ళీంచిన

డ్రైవింగ్ లైసెన్స్‌ కు కొత్త రూల్స్…

Vasishta Reddy
డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్ర‌క్రియ‌లో ప‌లు మార్పులు చేసింది కేంద్రం.. ఈ కొత్త నిబంధ‌న‌లు జులై 1వ తేదీ నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని కేంద్ర ర‌హ‌దారుల మంత్రిత్వ

వైఎస్ వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సిబిఐ విచారణ.. కీలక విషయాలు వెలుగులోకి!

Vasishta Reddy
కడప జిల్లా : వైఎస్ వివేకా హత్య కేసులో పదో రోజు సిబిఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో కొనసాగుతున్న సీబీఐ విచారణ…తాజాగా ముగ్గురు

లాక్ డౌన్ లోనూ… హైదరాబాద్ లో దొంగల హల్చల్

Vasishta Reddy
హయత్ నగర్ పీఎస్ పరిధిలోవరుస చోరీలు చోటు చేసుకుంటున్నాయి. లాక్‌డౌన్‌లోనూ చోరీలకు పాల్పడుతున్నారు దొంగలు.లాక్‌డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నామంటున్న పోలీసులు.. అదే టైంలో దొంగతనాలు జరుగుతున్నాయి.

హైదరాబాద్ లో దారుణం…అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఆత్మహత్య

Vasishta Reddy
ఇంట్లో లోపలికి వెళ్లి గడియ పెట్టుకొని అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివ

భారత్ కరోనా : మళ్ళీ పెరిగిన మరణాలు…

Vasishta Reddy
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2 కోట్లు దాటాయి కరోనా