telugu navyamedia

ట్రెండింగ్

కరోనా బీభత్సం…. తెలంగాణలో మళ్లీ థియేటర్లు బంద్‌ ?

Vasishta Reddy
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు… గత 10 రోజుల నుంచి విజృంభిస్తున్నాయి.  ముఖ్యంగా ఈ కరోనా

సుప్రీంకోర్టు సీజేగా జస్టిస్‌ ఎన్వీ రమణ !

Vasishta Reddy
సుప్రీం కోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ పేరును ప్రస్తుత సీజేఐ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాకు ఆయన లేఖ రాశారు.

భారీ అగ్ని ప్రమాదం..15 మంది మృతి‌

Vasishta Reddy
బంగ్లాదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆ దేశంలో ఉన్న అతిపెద్ద రోహింగ్యాల క్యాంప్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోగా.. 400 మంది

“లవ్ స్టోరీ”లోని ఫోర్త్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేయనున్న మహేష్ బాబు

Vasishta Reddy
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ”లవ్ స్టోరి” సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించారు. ”లవ్ స్టోరి” నుంచి రిలీజ్ చేసిన ప్రతి పాట హిట్

గుడ్‌న్యూస్‌ : తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Vasishta Reddy
మన దేశంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే విపరీతంగా పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా సెంచరీ కొట్టాయి పెట్రోల్‌

ఇండియా కరోనా అప్డేట్: భారీగా పెరిగిన కేసులు

Vasishta Reddy
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయి లో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.17 కోట్లు దాటాయి

జీహెచ్‌ఎంసీలో కరోనా కలకలం.. సెలవు ప్రకటించిన బల్దియా

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విలయం సృష్టిస్తోంది.  రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ

తెలంగాణలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. అయితే… ఇవాళ

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం… ముగ్గురు దుర్మరణం

Vasishta Reddy
రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలను అమలు చేసినా.. ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే..తాజాగా ఏపీలో మరో

ఏపీలో పోలీస్‌శాఖలో తీవ్ర విషాదం : షటిల్ ఆడుతూ సీఐ ఆకస్మిక మృతి

Vasishta Reddy
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ సీఐ షటిల్‌ ఆడుతూ హఠాత్తుగా మృతి చెందాడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన

కరోనా విజృంభణ : ఇవాళ్టి నుంచే విద్యాసంస్థలు మూసివేత

Vasishta Reddy
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు… గత 10 రోజుల నుంచి విజృంభిస్తున్నాయి ఈ నేపథ్యంలో కేసీఆర్‌

ఏపీ కొత్త ఎస్‌ఈసీ పేరు ఖరారు.. ఎవరంటే !

Vasishta Reddy
ఏపీ ప్రస్తుత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ పదవీ కాలం ఈ నెల చివర్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏపీ కొత్త ఎస్‌ఈసీగా… గవర్నర్‌ ఎవరినీ నియమిస్తారోనని