మన దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో
మేషం : భాగస్వామ్యుల మధ్య ఆప్యాయత, అనురాగాలు ఇనుమడిస్తాయి. కొంతమంది మీ ప్రశాంతతను పోగొట్టే ప్రయత్నం చేస్తారు. మతపరమైన విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దృఢ సంకల్పంతో
ఏపీలో గత కొన్ని రోజులుగా బోర్డు పరీక్షల గురించి చర్చ నడుస్తుంది . తప్పకుడా పరీక్షలు తప్పకుండ నిర్వహిస్తామని ప్రభుత్వం పట్టుబట్టింది. కానీ తాజాగా ఏపీ విద్యాశాఖ
దేశవ్యాప్తంగా 12వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల బోర్డులు ఇంటర్నల్ మార్కుల అసెస్మెంట్ను పూర్తి చేసి, జులై
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2.98 కోట్లు దాటాయి కరోనా
టీపీసీసీ పదవిని ఎవరికి ఇచ్చినా అందరం కలిసి పనిచేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ కుటుంబంలో చిన్నచిన్న అలకలు సహజమేనని అన్నారు. టీ-పీసీసీ ప్రకటించాక లవ్
పార్టీ ముఖ్యనేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జులతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. జగన్ అసమర్థ, అబద్ధాల పాలనతో యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందని విమర్శించారు. పారిశ్రామిక
సీఎం కేసీఆర్ పర్యటనలు కాలక్షేపానికే తప్పితే వాటి వల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండడం లేదని బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు. సీఎం పర్యటనలు అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని
ఏపీ శాసనమండలి రద్దు ప్రక్రియను వెంటనే చేపట్టాలని కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రహ్లాద్ జోషికి ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ
ఇవాళ్టి నుంచి వాసాలమర్రి మొత్తం తన కుటుంబమే అని సీఎం కేసీఆర్ అన్నారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామస్తులంతా 2
బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తున్న చెత్త పార్టీ అని.. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ఏ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అమలుచేయలేదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
cm వైఎస్ జగన్మోహన్ రెడ్డికి… వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. ఇప్పటికే వరుస లేఖలతో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్న రఘురామకృష్ణ… ఈసారి మరో