telugu navyamedia

ట్రెండింగ్

“ఉదయాన్నే అంజీరా ఇలా తీసుకుంటే.. ఎన్ని ప్రయోజనాలో”..!

Vasishta Reddy
అంజీరా పండ్లు మామూలుగా తినడం కంటే… నానపెట్టుకొని తింటే మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. డ్రై ఫ్రూట్స్ లో అంజీరా పండుకి ప్రత్యేక స్థానం ఉంటుంది.

రైతు బందు సాయం అందని వారికి మరో అవకాశం

Vasishta Reddy
జూన్ 15 నుంచి తెలంగాణలో రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులను జమచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 60.84 లక్షల మంది రైతులకు రూ.7360.41 కోట్లు జమ

పోస్టింగులు కోసం పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల మాదిరిగా చేస్తున్నారు

Vasishta Reddy
రాష్ట్రంలో కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని.. తీరు మార్చుకోవాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పోస్టింగులు కోసం టీఆర్ఎస్ కార్యకర్తల మాదిరిగా పని చేస్తున్నారన్నారు. అసలు హోమంత్రి, డీజీపీ

టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ బీ-టీం : రఘునందన్‌రావు

Vasishta Reddy
హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు బీ-టీంగా కాంగ్రెస్ పనిచేయబోతోందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఓట్ల బదలాయింపు కోసమే కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్‌లో

వైఎస్ఆర్ ను అంటే ఖబర్దార్‌.. ఊరుకునేది : షర్మిల

Vasishta Reddy
సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం కరోనా బాధిత కుటుంబాలను వైఎస్‌ షర్మిల పరామర్శించారు. వారి బాధలు విని, భావోద్వేగానికి లోనైన షర్మిల కన్నీటి పర్యంతమయ్యారు.కొందరు టీఆర్‌ఎస్‌ నాయకులు వై.ఎస్‌.

రాయలసీమలో ప్రతి ఊరుకు నీళ్లివ్వాలని కేసీఆర్ చెప్పారు : మంత్రి పెద్దిరెడ్డి

Vasishta Reddy
సీఎం వైఎస్‌ జగన్‌ రైతుల పక్షపాతి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రైతుల గురించి చంద్రబాబు ఎప్పుడూ ఆలోచించలేదు. వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు అని

మరియమ్మ లాకప్ డెత్..తెలంగాణ సర్కార్‌దే బాధ్యత

Vasishta Reddy
మరియమ్మ లాకప్ డెత్ పై విజయశాంతి నిప్పులు చెరిగారు.  “తెలంగాణలో దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్, పోలీస్ దెబ్బలు తాళలేక ఆమె కుమారుడు ఆస్పత్రి పాలు

వాహనదారులపై మరో పిడుగు.. మరోసారి పెరిగిన పెట్రోల్‌ ధరలు

Vasishta Reddy
ఇండియాలో పెట్రోలు, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే విపరీతంగా పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా దేశవ్యాప్తంగా మరోసారి డీజిల్‌, పెట్రోలు ధరలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి ఫైర్

Vasishta Reddy
ఆంధ్ర‌ప్ర‌దేశ్ నిర్మిస్తున్న అక్ర‌మ ప్రాజెక్టుల‌తో తెలంగాణ‌కు తీవ్ర న‌ష్టం అని.. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాల్సిందిగా ఏపీ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి

గుడ్డలు లేకుండా తిరుగుతున్న శ్రీదేవి వారసురాలు !

Vasishta Reddy
జాన్వీ కపూర్… శ్రీదేవి లాంటి లెజెండ్రీ యాక్ట్రస్ కూతురు. బోనీ కపూర్ లాంటి ప్రొడ్యూసర్ కి వారసురాలు. అయినా, ఈ కపూర్ గాళ్ స్కిన్ షో విషయంలో

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రేపు అఖిల పక్ష సమావేశం

Vasishta Reddy
రాష్ట్రంలోని దళితుల అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరచబోతున్న…‘‘ సిఎం దళిత్ ఎంపవర్ మెంట్ ’’ పథకానికి సంబంధించి విధి విధానాల రూపకల్పనకోసం చర్చించడానికి 27

లోకల్ నాన్ లోకల్ ఏంటి.. కళాకారులు యునివర్సల్ : ప్రకాశ్‌ రాజ్‌

Vasishta Reddy
తెలుగు చిత్ర పరిశ్రమలో ‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు త్వరలో  తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రకాష్ రాజ్ మాట్లాడారు.  “మొదటి సారి