telugu navyamedia

క్రీడలు

ఐపీఎల్ 2021 : బెంగళూరుకు షాక్ ఇచ్చిన చెన్నై…

Vasishta Reddy
ముంబై వేదికగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై

ఐపీఎల్ 2021 : టాస్ ఓడి మొదట బౌలింగ్ చేయనున్న సన్‌రైజర్స్

Vasishta Reddy
ఈరోజు ఐపీఎల్ డబుల్ హెడర్ సందర్బంగా రెండో మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ కాపిటల్స్ మధ్య జరుగుతుంది, ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బ్యాటింగ్ తీసుకోవడంతో

ఏపీ కరోనా : భారీగా పెరిగిన మరణాలు…

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 10 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్

కరోనా వ్యాప్తి పై ప్రజలకు విరాట్ కోహ్లీ సూచనలు…

Vasishta Reddy
ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ‌తో సహా విధ్వంసకర బ్యాట్స్​మెన్​ ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్​వెల్‌లు వైరస్​ వ్యాప్తిని అరికట్టడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి

ఐపీఎల్ 2021 : రెచ్చిపోయిన జడేజా.. బెంగళూరు లక్ష్యం..?

Vasishta Reddy
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు జడేజా దుమ్మురేపాడు. చివరి ఓవర్ లో 36 పరుగులు బాది బెంగళూరు

ఐపీఎల్ లో అదే నా లక్ష్యం అంటున్న స్మిత్…

Vasishta Reddy
గతంలో రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడిన స్మిత్‌.. ఈ ఏడాది ఢిల్లీ తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్‌ 2021 వేలానికి ముందు రాజస్థాన్‌ స్మిత్‌ను వదిలేయడంతో అతన్ని ఢిల్లీ కొనుగోలు

భారత్‌కు అండగా ఉండాలి అని పాక్ ప్రజలకు అక్తర్ సూచన…

Vasishta Reddy
ఆక్సిజన్ కొరతతో సతమతమవుతున్న భారత్‌కు సహాయచేద్దామని పాక్ ప్రజలను కోరాడు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. భారత్‌కు చాలా సంఖ్యల్లో ఆక్సిజన్ ట్యాంకులు అవసరమని, వాటి

రిటైర్మెంట్‌ పై క్లారిటీ ఇచ్చిన మిథాలి రాజ్‌…

Vasishta Reddy
భారత వన్డే కెప్టెన్‌ మిథాలి రాజ్‌ తన రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆవిడ మాట్లాడుతూ… ’20 ఏళ్ల నా అంతర్జాతీయ కెరీర్‌ మొత్తం.. 2020 ఒక్క

ఐపీఎల్ 2021 : టాస్ గెలిచిన బ్యాటింగ్ తీసుకున్న ధోని….

Vasishta Reddy
ఈ రోజు ఐపీఎల్ లో డబుల్ హెడర్ మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే అందులో మొదటి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుండగా

ఐపీఎల్ 2021 : రాయల్స్ ఖాతాలో విజయం…

Vasishta Reddy
ముంబై వేదికగా ఈరోజు రాజస్థాన్ రాయల్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ విజయం సాధించింది. అయితే 134 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి

ఐపీఎల్ 2021 : రాణించిన రాజస్థాన్ బౌలర్లు…

Vasishta Reddy
ముంబై వేదికగా కోల్‌కత నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ కు చుక్కలు చూపించారు రాయల్స్ బౌలర్లు.

అందుకే నా కంటే ముందు ఇషాన్ బ్యాటింగ్ కు వచ్చాడు: సూర్యకుమార్

Vasishta Reddy
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 9 వికెట్ల తేడాతో చిత్తయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌‌లో ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ను కాదని వరుసగా