telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : టాస్ ఓడి మొదట బౌలింగ్ చేయనున్న సన్‌రైజర్స్

ఈరోజు ఐపీఎల్ డబుల్ హెడర్ సందర్బంగా రెండో మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ కాపిటల్స్ మధ్య జరుగుతుంది, ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బ్యాటింగ్ తీసుకోవడంతో సన్‌రైజర్స్ మొదట బౌలింగ్ చేయనుంది. అయితే గత మ్యాచ్ లో విజయం సాధించిన హైదరాబాద్ ఈ మ్యాచ్ లోని గెలుచు రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది.

ఢిల్లీ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్మిత్, రిషబ్ పంత్ (w/c), హెట్మియర్, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్

హైదరాబాద్ : డేవిడ్ వార్నర్ (c), జానీ బెయిర్‌స్టో (w), కేన్ విలియమ్సన్, విరాట్ సింగ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, కేదార్ జాదవ్, రషీద్ ఖాన్, జగదీషా సుచిత్, ఖలీల్ అహ్మద్, సిద్దార్థ్ కౌల్

Related posts