telugu navyamedia

క్రీడలు

ఆసీస్ కు బయల్దేరిన టీం ఇండియా…

Vasishta Reddy
ఐపీఎల్ 2020 ముగిసిన తర్వాత కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు ఆసీస్ కు ప్రయాణమైంది. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ లో వివిధ రకాల జట్లకు ఆడిన

కెప్టెన్ గా కోహ్లీని తప్పించి రోహిత్ ని పెట్టాలి : గంభీర్

Vasishta Reddy
నిన్న జరిగిన ఐపీఎల్ 2020 ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి ఐదో టైటిల్‌ను కైవసం చేసుకుంది ముంబై ఇండియన్స్. కెప్టెన్ రోహిత్ శర్మ

ఈ ఏడాది ఐపీఎల్ లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ అందుకున్న ఆటగాళ్లు వీరే…

Vasishta Reddy
ఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగింది. ఇందులో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. అయితే ప్రతి

ముంబై జట్టు లో నెంబర్ వన్ బాట్స్మెన్ గా కిషన్..

Vasishta Reddy
ముంబై ఇండియన్స్ ఐదోసారి ఐపీఎల్ టైటిల్ అందుకుంది. నిన్న జరిగిన ఐపీఎల్ 2020 ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ధేశించిన 157 పరుగుల టార్గెట్‌ ను సునాయాసంగా

టెస్ట్ సిరీస్ కు విరాట్ దూరం కావడం పై స్పందించిన ఆసీస్ బోర్డు…

Vasishta Reddy
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు టీ 20, మూడు వన్డే, నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. అయితే అందులో డిసెంబర్ 17-21 వరకు

పాకిస్థాన్ కొత్త టెస్ట్ కెప్టెన్ గా బాబర్…

Vasishta Reddy
బాబర్ ఆజమ్ పాకిస్థాన్ కొత్త టెట్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. గత కెప్టెన్ అజార్ అలీ స్థానంలో ఈ పొడవైన ఫార్మాట్‌లో బాబర్ ను కెప్టెన్ గా

ఐపీఎల్‌ 2020 టైటిల్ విజేత ముంబై ఇండియన్స్

Vasishta Reddy
డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మరోసారి ఐపీఎల్ విజేత అయింది. వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ ను ముద్దాడింది. ఆల్ రౌండ్ షో తో ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్‌ 2020 ఫైనల్‌ : టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ కాపిటల్స్‌..

Vasishta Reddy
ఐపీఎల్ 2020 లో ఇవాళ ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ కాపిటల్స్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్సు అయ్యార్‌ బ్యాటింగ్‌

కెప్టెన్ గా రోహిత్ అయితే బాగుటుంది : ఇర్ఫాన్

Vasishta Reddy
ఐపీఎల్ 2020 ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఆడాల్సిన 4 టెస్ట్ మ్యాచ్ లలో కోహ్లీ కేవలం మొదటి టెస్ట్ లో మాత్రమే ఆడనున్నాడు.

మొదటి టెస్ట్ లో మాత్రమే కోహ్లీ ఆడుతాడు : బీసీసీఐ

Vasishta Reddy
యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020 ఈ రోజుతో ముగుస్తుంది. ఈ లీగ్ ముగిసిన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ టూర్

ఆసీస్ పర్యటనకు హిట్ మ్యాన్…

Vasishta Reddy
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్తున్నాడు. టీమిండియాలోకి అతడిని తిరిగి తీసుకున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధ‌ృవీకరించింది. ఐపీఎల్‌ 2020 సీజన్‌‌‌ ముగిసిన

నేడే ఐపీఎల్ ఫైనల్ పోరు…

Vasishta Reddy
కరోనా కారణంగా యూఏఈ లో జరుగుతూ గత 52 రోజులుగా అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్‌  ఫైనల్‌ స్టేజ్‌కు చేరింది. ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ