telugu navyamedia

సినిమా వార్తలు

నితిన్ చెక్ నుంచి‌ ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్

Vasishta Reddy
నితిన్ వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నాడు. నితిన్, కీర్తీ సురేష్ జంటగా నటించిన రంగ్‌దే సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాను మార్చి 26న

బంపర్ ఆఫర్ కొట్టేసిన సత్యదేవ్….

Vasishta Reddy
రాజకీయాల కారణంగా గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలను ఒకే చేస్తున్నారు ఇప్పటికే ఖైదీ 150, సైరా సినిమాలతో

రిపబ్లిక్ డే సందర్బంగా ”వైల్డ్ డాగ్” విడుదల…

Vasishta Reddy
నాగార్జునకు చాలా రోజులుగా సరైన హిట్ లేదు. గత ఏడాది మన్మథుడు సినిమా సీక్వెల్ తో వచ్చిన కింగ్ నాగార్జున అభిమానులను నిరాశపరిచాడు. అయితే ప్రస్తుతం నాగ్

క్రిష్ కు కరోనా పాజిటివ్…

Vasishta Reddy
చైనా నుండి వచ్చిన మన దేశంతో పాటు ప్రపంచంలోని మిగిత దేశాలను కూడా వణికిస్తోంది. అయితే 2019 వచ్చిన ఈ వైరస్ తీవ్రత రోజు రోజుకు ఎక్కువ

లూసిఫర్‌ లో నయనతార…?

Vasishta Reddy
ప్రస్తుతం వరుస సినిమాలు ప్రకటిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఒకవైపు ఆచార్య సినిమా చేస్తూనే మరో రెండు సినిమాలను ప్రకటించి అందరని ఔరా అనిపించాడు. అయితే

పవన్‌ కళ్యాణ్‌కు షాకిచ్చిన కరోనా…!

Vasishta Reddy
చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్ ఎవరినీ వదలడం లేదు. సాధార‌ణ ప్ర‌జ‌లు అయినా స‌రే.. ప్ర‌ధాని అయినా స‌రే.. ప్ర‌జాప్ర‌తినిధి అయినా స‌రే.. అధికారి అయినా స‌రే

“క్రాక్‌” అఫిషియల్‌ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది…

Vasishta Reddy
మాస్ మహారాజా ర‌వితేజ‌, డైరెక్టర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్‌’. ఇదివ‌ర‌కు ఈ ఇద్దరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన ‘డాన్ శీను’, ‘బ‌లుపు’ సినిమాలు

ప్రభాస్ న్యూ ఇయర్ సర్ ఫ్రైజ్ వచ్చేసింది..

Vasishta Reddy
జాంబీరెడ్డీ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన సినిమా. ఫస్ట్ బైట్, సెకండ్ బైట్ అంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగులో ఈ సినిమా కొత్త ప్రయోగంగా రూపొందుతోంది. అయితే

సమ్మర్‌పై గురి పెట్టిన స్టార్‌ హీరోలు..

Vasishta Reddy
టాలీవుడ్‌ స్టార్ ఫ్యామీలీల్లో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ ఫ్యామిలీ నుంచి పరిశ్రమలో ప్రస్తుతం ముగ్గురు హీరోలు ఉన్నారు. వీరు ముగ్గురు కూడా తమతమ సినిమాల్లో

కూతురు పేరు వాడుకుని బన్నీ ఏం చేశాడో తెలుసా..!

Vasishta Reddy
ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ఆహాలో అందరిని అలరిస్తున్న టాక్ షో సామ్ జామ్. ఈ షోకు వక్తగా అక్కినేని కోడలు సమంత వ్యవహరిస్తోంది. ఈ షోకు అనేక

ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…!

Vasishta Reddy
త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ కాంబో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వీరి కాంబో కోసం నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ గత ఏడాది ఆరంభంలోనే

యుగానికి ఒక్కడు సీక్వెల్‌తో వస్తున్న ధనుష్‌

Vasishta Reddy
పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సినిమా సీక్వెల్‌ను ప్రకటించాడు తమిళ స్టార్ దర్శకుడు సెల్వరాఘవన్. పది సంవత్సరాల క్రితం విడుదలైన ఆయిరతిల్ ఒరువన్ ఈ సినిమా తెలుగులో