బసవతారకం కేన్సర్ ఆసుపత్రి లో ఇవాళ మరో మణిపూస చేరిందని నటుడు, ఆ ఆస్పత్రి చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ లోని బసవతారకం
అక్కినేని కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే శాకుంతలం చిత్రీకరణను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2తో ఆకట్టుకున్న తర్వాత నెట్
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఇంట్లో వరుస విషాదాలు నెలకొన్నాయి. ఓ కుటుంబలో ఇద్దరు మరణించడంతో దేవి ఇంట్లో విషాదఛాయలు నెలకొన్నాయి. దేవి
టాలీవుడ్ నటుడు తనీష్ నేడు డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట హాజరయ్యారు. మనీలాండరింగ్, ఫెమా యాక్ట్ ఉల్లంఘనపై తనీష్ను ఈడీ ప్రశ్నించనుంది. కెల్విన్తో ఉన్న సంబంధాలుపై కూడా
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు.. హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డా. అలోక్
తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘మరో ప్రస్థానం’. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా
పవర్ స్టార్ పవన్కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం ‘భవదీయుడు భగత్సింగ్. గబ్బర్ సింగ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్-హరీష్ కాంబోలో వస్తున్న
ప్రస్తుతం షణ్ముఖ్ జశ్వంత్ అనే పేరు టాలీవుడ్ హీరోల కంటే ఎక్కువగా వినిపిస్తుంది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన షణ్ముఖ్ జశ్వంత్ మొత్తానికి ఓ సెలబ్రేటి హోదాను
సైదాబాద్ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడు పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. స్టేషన్ ఘన్పూర్ సమీపంలోని నక్కల్ రైల్వే ట్రాక్పై రాజు మృతదేహాన్ని గుర్తించారు.
ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సప్తగిరి, నేహా సోలంకి జంటగా కె.యమ్. కుమార్ దర్శకత్వంలో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మిస్తున్న