హైదరాబాద్ లోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అల్లు అర్జున్తో ఫోటో సెషన్ కోసం భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే చివరి నిమిషంలో
హీరోయిన్ సమంత.. అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా తిరుపతి, శ్రీకాళహస్తి, కడప సహా పలు ప్రాంతాల్లో హైదరాబాద్కు చేరుకున్న కొన్ని గంటల్లోనే ఆమె అనారోగ్యం పాలయ్యారు.
‘పృథ్విరాజ్’ని హీరోగా పరిచయం చేస్తూ రవికిరణ్” నిర్మిస్తున్న ప్రేమకథాచిత్రం “ఆరాధన” . ఈ చిత్రంలో ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రేమలోని కొత్త కోణాన్ని
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం స్మిగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ
అల్లు అర్జున్ ఇండస్ట్రీకి దొరికిన గిఫ్ట్ అని దర్శకుడు ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా ప్రీరిలీజ్
సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం ఇది. ఎర్ర
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం స్మ గ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా
‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ ఎన్నికల్లో గెలుపొందిన ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలు ఆమోదించారు. రాజీనామాలు చేయొద్దని కోరినా, వెనక్కి
తమిళ యంగ్ హీరో శింబు అనారోగ్యంతో శనివారం చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. ‘వెందు తనిందదు కాడు’ అనే సినిమా షూటింగ్లో కొన్ని వారాలపాటు బిజీగా
తెలుగు సినిమా రంగానికి నిర్మాత డివిఎస్ రాజు చేసిన సేవలు చిరస్మరణీయమైనవి . చిత్ర నిర్మాతగా తమ డివిఎస్ ప్రొడక్షన్స్ ద్వారా ఉత్తమోత్తమ చిత్రాలను అందించిన రాజు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తాజాగా తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా “పుష్ప ది రైజ్”. ఎర్ర చందనం స్మిగ్లింగ్ నేపథ్యంలో పాన్