జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడవచ్చన్న నిఘా వర్గాల సమాచారం మేరకు జమ్ము కశ్మీర్, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్లోని వైమానిక స్థావరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ప్రభుత్వ
తెలుగు రాష్ట్రాలకు వివిధ విభాగాల్లో జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. ఏపీ నీటి వనరుల విభాగానికి మూడు అవార్డులు రాగా, సూక్ష్మ సేద్యం, హార్టికల్చర్ విభాగానికి అవార్డు
టీడీపీ నాయకుడు, చిత్తూరు మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. శివప్రసాద్ కుటుంబసభ్యులను ఏపీఐఐసీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ నాయకురాలు రోజా పరామర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు.
వినియోగదారులకు హక్కులు చాలా ముఖ్యమని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం తెలంగాణ వినియోగదారుల ఫోరం ఆరు జిల్లాల సమావేశానికి ముఖ్యఅతిధిగా
ఏపీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వంలో శాంతిభద్రతలు అట్టడుగు స్థాయికి చేరాయని పేర్కొంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు రెండు పేజీల
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల గ్రామ ప్రణాళిక-కార్యాచరణ కార్యక్రమంలో ఆయన నిర్మల్ జిల్లాలో
మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకు(ఎంఎస్సీబీ)లో రూ. 25 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్, ఆయన్న అన్న కుమారుడు అజిత్