telugu navyamedia

రాజకీయ

ఉగ్రదాడులపై .. నిఘా వర్గాల హెచ్చరికలు .. పలుచోట్ల హై అలర్ట్‌…

vimala p
జైష్‌-ఎ-మహ్మద్‌ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడవచ్చన్న నిఘా వర్గాల సమాచారం మేరకు జమ్ము కశ్మీర్‌, పంజాబ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌లోని వైమానిక స్థావరాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. ప్రభుత్వ

న్యూఢిల్లీ : .. తెలుగు రాష్ట్రాలకు .. జాతీయ అవార్డులు..

vimala p
తెలుగు రాష్ట్రాలకు వివిధ విభాగాల్లో జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. ఏపీ నీటి వనరుల విభాగానికి మూడు అవార్డులు రాగా, సూక్ష్మ సేద్యం, హార్టికల్చర్ విభాగానికి అవార్డు

పోలవరంలో తగ్గించి ఎలక్ట్రిక్ బస్సుల్లో పెంచారు: లోకేశ్

vimala p
పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ పై టీడీపీ నేతలు ఏపీ సర్కార్ పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై సీఎం జగన్ పై టీడీపీ

శివప్రసాద్ కుటుంబసభ్యులను ఓదార్చిన రోజా

vimala p
టీడీపీ నాయకుడు, చిత్తూరు మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. శివప్రసాద్ కుటుంబసభ్యులను ఏపీఐఐసీ చైర్మన్, వైఎస్‌ఆర్‌సీపీ నాయకురాలు రోజా పరామర్శించారు.

సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ సోయం తీవ్ర వ్యాఖ్యలు!

vimala p
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు ఉండవల్లి నివాసం పై సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లి నివాసం పై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉండవల్లి కరకట్టపై

వినియోగదారులకు హక్కులు చాలా ముఖ్యం: మంత్రి ఎర్రబెల్లి

vimala p
వినియోగదారులకు హక్కులు చాలా ముఖ్యమని తెలంగాణ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం తెలంగాణ వినియోగదారుల ఫోరం ఆరు జిల్లాల సమావేశానికి ముఖ్యఅతిధిగా

ఏపీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి..డీజీపీకి చంద్రబాబు లేఖ

vimala p
ఏపీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వంలో శాంతిభద్రతలు అట్టడుగు స్థాయికి చేరాయని పేర్కొంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు రెండు పేజీల

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: మంత్రి ఐకె రెడ్డి

vimala p
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల గ్రామ ప్రణాళిక-కార్యాచరణ కార్యక్రమంలో ఆయన నిర్మల్ జిల్లాలో

తూతూ మంత్రంగానే రివర్స్ టెండరింగ్: సుజనా చౌదరి

vimala p
వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు వై సుజనా చౌదరి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ లో

ఈ నెల 27న ఈడీ ఆఫీసుకు నేనే హాజరవుతా : శరద్ పవార్

vimala p
మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకు(ఎంఎస్‌సీబీ)లో రూ. 25 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్, ఆయన్న అన్న కుమారుడు అజిత్

చింతమనేనికి వచ్చే నెల 9 వరకూ రిమాండ్

vimala p
 జైల్లో ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్ట్ నిరాకరించిది. ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసులు ఆయన్ని ఏలూరులోని