శివప్రసాద్ కుటుంబసభ్యులను ఓదార్చిన రోజాvimala pSeptember 25, 2019 by vimala pSeptember 25, 20190581 టీడీపీ నాయకుడు, చిత్తూరు మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. శివప్రసాద్ కుటుంబసభ్యులను ఏపీఐఐసీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ నాయకురాలు రోజా పరామర్శించారు. Read more