telugu navyamedia

MlaRoja N.Sivaprasad residence Tirupati

శివప్రసాద్ కుటుంబసభ్యులను ఓదార్చిన రోజా

vimala p
టీడీపీ నాయకుడు, చిత్తూరు మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. శివప్రసాద్ కుటుంబసభ్యులను ఏపీఐఐసీ చైర్మన్, వైఎస్‌ఆర్‌సీపీ నాయకురాలు రోజా పరామర్శించారు.