telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

శివప్రసాద్ కుటుంబసభ్యులను ఓదార్చిన రోజా

Roja shivaprasad residence

టీడీపీ నాయకుడు, చిత్తూరు మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. శివప్రసాద్ కుటుంబసభ్యులను ఏపీఐఐసీ చైర్మన్, వైఎస్‌ఆర్‌సీపీ నాయకురాలు రోజా పరామర్శించారు. తిరుపతిలోని శివప్రసాద్ నివాసానికి ఈరోజు ఆమె వెళ్లారు. ఆయన చిత్రపటం ముందు నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ కుటుంబసభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. 

Related posts