టీడీపీ నాయకుడు, చిత్తూరు మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. శివప్రసాద్ కుటుంబసభ్యులను ఏపీఐఐసీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ నాయకురాలు రోజా పరామర్శించారు. తిరుపతిలోని శివప్రసాద్ నివాసానికి ఈరోజు ఆమె వెళ్లారు. ఆయన చిత్రపటం ముందు నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ కుటుంబసభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు.
previous post