జమ్మూ బస్టాండ్లో నిన్న ప్రయాణికులపై గ్రెనేడ్ విసిరి పారిపోయిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. దక్షిణ కశ్మీర్లోని కుల్గామ్కు చెందిన 9వ తరగతి చదువుతున్న బాలుడు యాసిర్ భట్
ఉగ్రవాద సంస్థలు జమ్ము కశ్మీర్లో భీకర దాడులు చేసేందుకు భారీ కుట్ర పన్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నియంత్రణ రేఖ వెంబడి భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడేందుకు
ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్ను ఎందుకు దాచి పెట్టారని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. డేటా లీక్ వ్యవహారం పై ఆయన ఈరోజు హైదరాబాద్లోని
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రెండు రాష్ట్రాల్లో దుమారం లేపుతున్న డేటాచోరీ కేసుపై ఏపీ బీజేపీ నేతలు కన్నా
గుంటూరులో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మహిళా సాధికారత
ఇప్పటి వరకు ఆర్టీసీలో మహిళా కండక్టర్లు విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆర్టీసీలో మహిళా డ్రైవర్లను నియమిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పోలీస్శాఖ,
పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చైనా ఉప విదేశాంగమంత్రి కాంగ్ జున్యు పాక్ లో పయటిస్తున్నారు. ఇండియా, పాకిస్థాన్ల మధ్య
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గురువారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో హల్చల్ చేశారు. పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నా ప్రొటోకాల్ మీకు తెలుసా..