telugu navyamedia

రాజకీయ

జమ్మూ బస్టాండ్ లో గ్రనేడ్ దాడి చేసింది మైనర్ బాలుడే!

జమ్మూ బస్టాండ్‌లో నిన్న  ప్రయాణికులపై గ్రెనేడ్‌ విసిరి పారిపోయిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌కు చెందిన 9వ తరగతి చదువుతున్న బాలుడు యాసిర్‌ భట్‌

ఇంటెలిజెన్స్ హెచ్చరిక : మూడునాలుగు రోజులలో .. పుల్వామా తరహా భారీ దాడులు..!

vimala p
ఉగ్రవాద సంస్థలు జమ్ము కశ్మీర్‌లో భీకర దాడులు చేసేందుకు భారీ కుట్ర పన్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నియంత్రణ రేఖ వెంబడి భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడేందుకు

అశోక్‌ను ఎందుకు దాచిపెట్టారు: ఎమ్మెల్యే బుగ్గన

ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్‌ను ఎందుకు దాచి పెట్టారని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. డేటా లీక్‌ వ్యవహారం  పై ఆయన ఈరోజు హైదరాబాద్‌లోని

పాక్ లో.. 22 ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు.. 9 జైషే సంస్థ కు చెందినవే..! వాళ్లకు స్వర్గ ధామంగా .. !!

vimala p
పత్తిత్తు .. అనేమాట వినే ఉంటారు. పాక్ కూడా తన దేశంలో అందరు శాంతి దూతలని పైకి చెప్పుకుంటూ, లోన అంతా కుళ్లుతోంది. తాజాగా ఒక సర్వే

డేటాచోరీ కేసుపై సీఈసీకి బీజేపీ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రెండు రాష్ట్రాల్లో దుమారం లేపుతున్న  డేటాచోరీ కేసుపై ఏపీ బీజేపీ నేతలు కన్నా

మా ఇంట్లోనే .. మహిళా సాధికారత .. : చంద్రబాబు

vimala p
గుంటూరులో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మహిళా సాధికారత

ఇక ఏపీ ఆర్టీసీలో మహిళా డ్రైవర్లు: చంద్రబాబు

ఇప్పటి వరకు  ఆర్టీసీలో మహిళా కండక్టర్లు విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆర్టీసీలో మహిళా డ్రైవర్లను నియమిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పోలీస్‌శాఖ,

ఏపీ సీఏం చంద్రబాబుపై టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు!

vimala p
తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రేపుతోన్న ఐటీ గ్రిడ్స్‌ కేసు విచారణ మరింత వేగవంతం కానుంది. ఈ కేసు విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ

సమాజ్ వాదీ పార్టీ నుండి .. తొలిజాబితా(6)… !

vimala p
సమాజ్ వాదీ పార్టీ లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బరిలోకి దిగే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం ఆరుగురు అభ్యర్థుల పేర్లు

పాక్ ను వెనుకేసుకొచ్చిన చైనా.. సంయమనం పాటించిందని ప్రశంసలు

పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చైనా ఉప విదేశాంగమంత్రి కాంగ్‌ జున్‌యు పాక్‌ లో పయటిస్తున్నారు. ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య

అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌లో..వైసీపీ ఎమ్మెల్యే హల్‌చల్‌!

నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ ‌రెడ్డి గురువారం అర్ధరాత్రి పోలీస్‌ స్టేషన్‌లో హల్‌చల్‌ చేశారు. పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నా ప్రొటోకాల్‌ మీకు తెలుసా..

వైఎస్ జగన్ మహిళా ద్రోహి: సాధినేని యామిని

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మహిళా ద్రోహి అని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని ఆరోపించారు. ఈ రోజు మీడియాతో ఆమె  మాట్లాడుతూ    జగన్