తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మరోసారి విరుచుకుపడ్డారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నియంతృత్వ పోకడలకు పోతోందని విమర్శించారు. అధికార పార్టీ ఆగడాలకు వ్యతిరేకంగా
మొన్న గోవా, నిన్న కర్ణాటక, నేడు రాజస్థాన్ లో.. బీజేపీ ఆకర్ష్ పథకానికి ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ పరిస్థితులు తారుమారైపోతున్నాయి. రాజస్థాన్ అసెంబ్లీలోనూ కాంగ్రెస్కు పునరావృతం కానున్నాయని
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు (గెస్ట్ లెక్చరర్స్) హైకోర్టులో ఊరట లభించింది. గత విద్యా సంవత్సరంలో పనిచేసిన వారినే ఈ ఏడాదీ కొనసాగించాలని ఉన్నత
మావోస్టులు ఈ నెల 8న అర్ధరాత్రి, ఇంట్లో నిద్రినిద్రిస్తున్న మాజీ ఎంపీటీసీ ని మాట్లాడాల్సి ఉంది రమ్మంటూ తీసుకెళ్లారు. నేడు ఆయన శవంగా కనిపించడంతో భద్రాద్రి జిల్లాలో
కర్ణాటకలో కోర్ట్ ఆదేశాల తరువాత కూడా మళ్ళీ రిసార్ట్ రాజకీయాలకు తెరలేచింది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ప్రత్యేక బస్సుల్లో బెంగళూరు శివారులోని రిసార్టులకు
దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ.. ఆ పార్టీ
ఇటీవల ఎన్నికల తరువాత రాహుల్ పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ అయితే రోజు ఏదోఒకదానిపై రాహుల్ ను టార్గెట్ చేస్తూనే ఉంది. ఇన్నిటికి సమాధానంగా
ఇన్ఫార్మర్ నెపంతో టీఆర్ఎస్ నేత మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరావును మవోలు దారుణంగా హత్య చేశారు. భద్రాద్రి జిల్లాలో ఈ నెల 8న శ్రీనివాసరావును మావోలు కిడ్నాప్ చేశారు.
అమెరికా ను ఇటీవల తుఫానులు ఊపిరిఆడకుండా చేస్తున్నాయి. వచ్చిన ప్రతిసారి భారీ నష్టాన్నే మిగిల్చి వెళ్తున్నాయి. తాజాగా, తీరం వైపు బ్యారీ తుపాను దూసుకువస్తోంది. గంటకు 80
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా వ్యవసాయ బడ్జెట్ను ఇవాళ మంత్రి బొత్స ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ పంట బీమాను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా