telugu navyamedia

Naksals killed TRS Leader Telangana

మాజీ ఎంపీటీసీనీ హతమార్చిన నక్సల్స్

vimala p
ఇన్‌ఫార్మర్‌ నెపంతో టీఆర్ఎస్ నేత మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరావును మవోలు దారుణంగా హత్య చేశారు. భద్రాద్రి జిల్లాలో ఈ నెల 8న శ్రీనివాసరావును మావోలు కిడ్నాప్‌ చేశారు.