చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 227 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. దీంతో జట్టు కూర్పుపై మేనేజ్మెంట్ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.
ఐసీసీ బుధవారం విడుదల చేసిన టెస్టు బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ స్థానం కోల్పోయి ఐదో ర్యాంకుకు పడిపోయాడు. కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం
ఐపీఎల్ 2021 కోసం ప్రాంఛైజీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ 2021 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ సలహాదారుగా టీమిండియా మాజీ ఆటగాడు, భారత మాజీ
ఇంగ్లండ్తో రెండో టెస్ట్లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు చోటు దక్కే అవకాశాలు ఉన్నాయని టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. చెన్నై వేదికగా జరిగిన తొలి
టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్ భయంతోనే తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయలేదని ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ అన్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో భారీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.96 లక్షలు దాటాయి కరోనా కేసులు.
పవన్ తేజ్ కొనిదెలను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఈ చిత్రానికి ‘ఈ కథలో
దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.08 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.
ఫార్మసీ విద్యార్థిని కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిపై కిడ్నాప్, రేప్, బెదిరింపులు, నిర్భయ సెక్షన్ల కింద కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల