telugu navyamedia

dis dasgupta

కుల్దీప్ కంటే అక్షర్ పటేల్ కే అవకాశం ఉంది : దీప్ దాస్‌గుప్తా

Vasishta Reddy
చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 227 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. దీంతో జట్టు కూర్పుపై మేనేజ్‌మెంట్ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.