వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 తారీఖు నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇప్పటికే తన చేతుల మీదుగా ధరణి పోర్టల్
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ నగరంలో పార్కులపై జిహెచ్ఎంసి ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా వివిధ రకాల పార్కులను అభివృద్ది చేస్తున్నది. దోమలగూడలోని
దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 88 లక్షలు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు హ్=జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల ఎన్నికలపై దృష్టిపెట్టారు. ఇప్పటికే టీఆర్ఎస్ దూకుడు
హైదరాబాద్ మరో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కూకట్ పల్లి కేపీహెచ్ బి కాలనీలోని ఓ హార్డ్ వేర్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. రాందేవ్ ఎలక్ట్రికల్ అనే
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2 లక్షలకు పైగా కేసులు
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వీలైనంత త్వరలో ప్రారంభించాలని
జిహెచ్ఎంసి పై మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో
తెలంగాణలో భారీగా డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఏకంగా 15 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. డీఎస్పీలను బదిలీలు చేస్తూ డీజీపీ మహేందర్రెడ్డి ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.
హిమోగ్లోబిన్ లోపం వల్ల రక్త హీనత ఏర్పడుతుంటుంది. దీంతో విపరీతమైన నీరసం వస్తుంటుంది. దీన్ని అధిగమించాలంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకోవాలి. దీనికి డాక్టరు దగ్గరికి వెళితే