telugu navyamedia

వార్తలు

సీఎం కేసీఆర్‌ సమీక్ష..కీలక నిర్ణయాలు ఇవే..

Vasishta Reddy
వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 తారీఖు నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇప్పటికే తన చేతుల మీదుగా ధరణి పోర్టల్

పంచతత్వ పార్క్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

Vasishta Reddy
పుర‌పాల‌క‌ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల‌తో హైద‌రాబాద్ న‌గ‌రంలో పార్కుల‌పై జిహెచ్ఎంసి ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా వివిధ ర‌కాల పార్కుల‌ను అభివృద్ది చేస్తున్నది. దోమ‌లగూడ‌లోని

దేశంలో 88 లక్షలు దాటిన కరోనా కేసులు..

Vasishta Reddy
దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 88 లక్షలు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.

మేయర్ బొంతు రామ్మోహన్ కు షాక్..

Vasishta Reddy
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు హ్=జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల ఎన్నికలపై దృష్టిపెట్టారు. ఇప్పటికే టీఆర్ఎస్ దూకుడు

హైదరాబాద్ లో మరో భారీ అగ్నిప్రమాదం !

Vasishta Reddy
హైదరాబాద్ మరో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కూకట్ పల్లి కేపీహెచ్ బి కాలనీలోని ఓ హార్డ్ వేర్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. రాందేవ్ ఎలక్ట్రికల్ అనే

తెలంగాణాలో భారీగా తగ్గిన కేసులు..

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2 లక్షలకు పైగా కేసులు

మరికాసేపట్లో కెసిఆర్ ఉన్నతస్థాయి సమావేశం..కీలక అంశాలపై చర్చ

Vasishta Reddy
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వీలైనంత త్వరలో ప్రారంభించాలని

చిరంజీవి క్వారంటైన్ లో ఉండాల్సిందే..!

Vasishta Reddy
చిరంజీవిని కరోనా మహమ్మారి ఓ ఆట ఆడేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా చిరంజీవికి కరోనా నెగిటివ్‌ అని తేలింది. గత ఆదివారం చిరంజీవికి కరోనా పాజిటివ్‌ వచ్చిన

టీడీపీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే మృతి

Vasishta Reddy
ఏపీ టీడీపీలో విషాదం నెలకొంది. తణుకు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకులూ వైటీ రాజా కరోనా తో మృతి చెందారు. కరోనా నుంచి కోలుకున్నా కూడా

గ్రేటర్ ఎన్నికల్లో జెండా ఎగరడం ఖాయం..

Vasishta Reddy
జిహెచ్ఎంసి పై మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో

ఫ్లాష్‌: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీ..

Vasishta Reddy
తెలంగాణలో భారీగా డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఏకంగా 15 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. డీఎస్పీలను బదిలీలు చేస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. 

హిమోగ్లోబిన్‌ తగ్గిపోయిందా… అయితే ఇలా చేయండి

Vasishta Reddy
హిమోగ్లోబిన్‌ లోపం వల్ల రక్త హీనత ఏర్పడుతుంటుంది. దీంతో విపరీతమైన నీరసం వస్తుంటుంది. దీన్ని అధిగమించాలంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుకోవాలి. దీనికి డాక్టరు దగ్గరికి వెళితే