*మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు *వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ నుంచి పాలన *త్వరలోనే అసెంబ్లీలో బిల్లుపెడతాం..అందరూ సిద్ధంగా ఉండాలి మూడు రాజధానులు గురించి మంత్రి
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదని సీఎం జగన్ అన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై రెండో రోజు అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ..రాష్ట్రంలో బాగుంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. చంద్రబాబు
తెలంగాణ సీఎం కేసీఆర్ బెజవాడకు వెళుతున్నారు. ఆయన దాదాపు మూడేళ్ల తర్వాత విజయవాడకు వెళుతున్నారు.మూడేళ్ళ క్రితం కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించేందుకు
*కడప స్టీల్ ప్లాంట్ పై ప్రశ్నోత్తరాల్లో చర్చ *కడప స్టీల్ ప్లాంట్ ఎప్పటికి పూర్తి చేస్తారు *మూడేళ్ళు పూర్తవుతుంది..ఒక్క ఇటుక కూడా వేయలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. సాయంత్రం వరకూ నామినేషన్ల స్వీకరణ సాగనుంది. వైఎస్సార్సీపీ నుంచి కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్ వేసే అవకాశం ఉంది.
కట్టని రాజధాని కోసం 1000 రోజులుగా కృత్రిమ ఉద్యమం.. అమరావతిపై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు.. అమరావతిలో రాజధాని తీసేయాలని నేను అనలేదు.. విశాఖ, కర్నూల్లో కూడా
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలరె స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. రాజధాని వికేంద్రీకరణపై స్వల్ప చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ సభ్యులు
తన పుట్టుక గురించి మంత్రి నాగార్జున వ్యాఖ్యలు చేయలేదని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి చెప్పారు. అసెంబ్లీలో