telugu navyamedia

ఆంధ్ర వార్తలు

వైఎస్ రాజశేఖర్‌ రెడ్డిని స్మరించుకున్న మెగాస్టార్‌

navyamedia
నేడు (సెప్టెంబర్ 2) దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి. ఈ సందర్బంగా ఆ నేతను పార్టీ నాయకులు, అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. 2004 మే

వైఎస్ మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు: భగీరథ

navyamedia
డాక్టర్ వై.ఎస్ .రాజశేఖర రెడ్డి గారు మరణించి 12 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ తెలుగు ప్రజలు ఆయన ప్రవేశపెట్టిన పథకాలను, ఆయన స్మృతులను మర్చిపోలేదు. రాశేఖర రెడ్డి

వైఎస్సార్ 12వ వర్ధంతి.. జగన్‌ నివాళి

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా..

ఏపీ కరోనా అప్డేట్స్‌.. కొత్తగా 1,186 కరోనా కేసులు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 56,155 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,186 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

ఏపీ కరోనా అప్డేట్స్‌‌.. కొత్తగా 1,115 కేసులు నమోదు

navyamedia
ఏపీలో గడిచిన 24 గంటల్లో 52,319 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,115మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి19 మంది

ఎంపీ బాలశౌరి కుమారుడి నిశ్చితార్థంలో చిరంజీవి దంపతులు

navyamedia
మచిలీపట్నం వైఎస్సార్‌సీపీ ఎంపీ బాలశౌరి కుమారుడు అనుదీప్‌ వివాహ నిశ్చితార్థం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సోమవారం హైటెక్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకకు రాజకీయ, సినీ,

ఏపీలో తాజాగా కరోనా కేసులు ఎన్నంటే..!

navyamedia
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 41,773 కరోనా టెస్టులు నిర్వహించగా 878 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనాతో ఏపీలో

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పీవీ సింధుకు ఘన సన్మానం

navyamedia
భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ కాంస్య పతకం విజేత, ఆర్.ఎన్‌.ఐ.ఎల్ బ్రాండ్ అంబాసిడర్ పీవీ సింధును సోమవారం విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘనంగా సన్మానించారు. ఇండోర్ స్టేడియంలో

అవునా.. పెత్తనమంతా సజ్జలదేనా?

navyamedia
ఏపీ సీఎం ఎవ‌రు అన అడిగితే, చిన్న పిల్లలు కూడా ట‌క్కున వైఎస్ జ‌గ‌న్‌మెహ‌న్‌రెడ్డి అని చెబుతారు. అయితే, అదే ప్ర‌శ్నరాష్ట్ర‌ ప్ర‌భుత్వ అధికారులను అడిగితే మ‌న‌కు

ఏపీలో పదోతరగతికి మళ్లీ మార్కుల విధానం

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఇకపై విద్యార్థులకు గ్రేడ్లతో పాటు మార్కులు కేటాయించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ జీవో 55

ఏపీ సీఎం జగన్- భారతి దంపతుల 25 వ వివాహ వార్షికోత్సవం

navyamedia
ఈరోజు ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ – వైఎస్‌ భారతి దంపతులు 25 వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. 1996 ఆగస్టు 28న వీరి వివాహం ఘనంగా

ఏపీలో 1,515 కొత్త కరోనా కేసులు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా ఉధృతి పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. ప్రతిరోజూ వెయ్యికిపైగా కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 68,865 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా