డాక్టర్ వై.ఎస్ .రాజశేఖర రెడ్డి గారు మరణించి 12 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ తెలుగు ప్రజలు ఆయన ప్రవేశపెట్టిన పథకాలను, ఆయన స్మృతులను మర్చిపోలేదు. రాశేఖర రెడ్డి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా..
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 56,155 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,186 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
ఏపీలో గడిచిన 24 గంటల్లో 52,319 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,115మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి19 మంది
మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరి కుమారుడు అనుదీప్ వివాహ నిశ్చితార్థం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. సోమవారం హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకకు రాజకీయ, సినీ,
భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ కాంస్య పతకం విజేత, ఆర్.ఎన్.ఐ.ఎల్ బ్రాండ్ అంబాసిడర్ పీవీ సింధును సోమవారం విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘనంగా సన్మానించారు. ఇండోర్ స్టేడియంలో
ఏపీ సీఎం ఎవరు అన అడిగితే, చిన్న పిల్లలు కూడా టక్కున వైఎస్ జగన్మెహన్రెడ్డి అని చెబుతారు. అయితే, అదే ప్రశ్నరాష్ట్ర ప్రభుత్వ అధికారులను అడిగితే మనకు
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఇకపై విద్యార్థులకు గ్రేడ్లతో పాటు మార్కులు కేటాయించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ జీవో 55