ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 49,581 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,145 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 216 కొత్త
ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 67,911 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,608 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 281 మందికి కరోనా నిర్ధారణ కాగా,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 30న ప్రస్తుత ప్రధాన కార్యదర్శి
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 9, 10వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఏపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. అమ్మఒడి
రేపు (సెప్టంబర్ 10) వినాయక చవితి. దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. గతేడాది కరోనా కారణంగా ఈ ఉత్సవాలను జరుపుకోలేక పోయిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 62,856 మంది శాంపిల్స్ పరీక్షించగా… 1,439 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 261 కేసులు.. కర్నూలు, విజయనగం
నా పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియట్లేదు – నేను ధర్నాలు, ఆందోళనలు చేయడానికి వెళ్లట్లేదు , బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నా – కుటుంబాన్ని పరామర్శించి మీడియా
ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 61,363 మంది శాంపిల్స్ పరీక్షించగా… 1,361 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 282 కేసులు నమోదు కాగా,
ఏపీలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలోని ప్రైవేటు స్థలాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలియజేసింది.. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం నుంచి టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు.
ఏపీలో నూతన విద్యావిధానం అమలు చేసే దిశగా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ముద్రిస్తోన్న పాఠ్యపుస్తకాలను నాణ్యంగా
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 54,970 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా… 1,178 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 204 కేసులు నమోదు