ఫ్యూచర్ గ్రూప్ అపెరల్ బ్రాండ్ చైన్ ‘బ్రాండ్ ఫ్యాక్టరీ’ మరోసారి అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించింది. రేపటి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తమ స్టోర్లలో 2 కొంటే మూడు ఉచితమని సంస్థ సీఈఓ సురేశ్ నద్వానీ వెల్లడించారు. ఈ ఆఫర్ 16వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.
కరోనా నేపథ్యంలో కస్టమర్ల భద్రత కోసం అసిస్టెడ్ షాపింగ్ విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టామని ఆయన అన్నారు. స్టోర్ కు రావాలంటే కస్టమర్లు 7606313001కి మిస్డ్ కాల్ ఇచ్చి, అపాయింట్ మెంట్ తీసుకోవడం తప్పనిసరని అన్నారు. ఆఫర్ లో భాగంగా దేశ, విదేశీ బ్రాండ్లను చౌక ధరకు అందిస్తున్నామని తెలిపారు.
బాబు ఫ్రంట్ జపంచేస్తే ఏపీలో టెంటే కూలిపోయింది: కిషన్ రెడ్డి