telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ సామాజిక

భద్రాచలం ఇక .. ఏపీ లో .. కేసీఆర్ అంగీకారం.. !

badrachalam under AP kcr agreed

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలాన్ని త్వరలోనే ఏపీలో విలీనం చేయనున్నారనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. ఇటీవల రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ భేటీల నేపథ్యంలో ఈ విషయం చర్చకు రాగా, కేసీఆర్ అందుకు అంగీకరించినట్టు సమాచారం.

2014లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలు ఏపీలో విలీనమైన విషయం తెలిసిందే. ఇప్పుడు భద్రాచలాన్ని ఏపీలో విలీనం చేసే విషయంలో కేంద్రం కూడా సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది.

Related posts