పని ఇప్పిస్తానంటూ వివాహితను లక్ష రూపాయలకు విక్రయించింది ఓ వృద్ధురాలు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో చోటు చేసుకుంది. భర్తతో గొడవపడి మార్చిలో ఇద్దరు
మన భారత్ లో ఓ గ్రామానికి పాకిస్థాన్ నుంచి వచ్చిన మహిళా ఏకంగా సర్పంచ్ అయిపోయింది.. అది కూడా మన యోగీ ఆదిత్యానాథ్ ప్రతినిథ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది.. బుధవారం కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల నేతల మధ్య జరిగిన చర్చల్లో కొంత ముందడుగు
లింగోజిగూడ బీజేపీ కార్పొరేటర్ రమేష్ గౌడ్ కన్నుమూశారు… తాజాగా జరిగిన టర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి బరిలోకి దిగిన
దేశం అంత కరోనాతో పోరాడుతుంటే… అదే సమయంలో పాత సచివాలయాన్ని కూల్చివేసి.. అక్కడే కొత్త సచివాలయ నిర్మాణానికి పూనుకుంది తెలంగాణ ప్రభుత్వం… ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ముందుకు
అధిక బరువు ఉన్నవారికి కలిగే అసౌకర్యాల్లో ముందుకు తన్నుకొచ్చిన పొట్ట కూడా ఒకటి. అయితే దీన్ని తగ్గించుకోవడం కోసం అనేక మంది తమకు తెలిసిన పద్ధతులను పాటిస్తూనే
కాలగమనంలో గతేడాది జ్ఞాపకాలెన్నో.. 2020 సంవత్సరం మిగిల్చిన చేదు అనుభవాలెన్నో.. కరోనా అను సూక్ష్మజీవి వల్ల కలిగిన కష్టాలెన్నో… సమస్త జనావళికి కష్టనష్టాలెన్నో… భవిష్యత్తు తరాలకి చూపిన
సెనగలు… పెళ్ళిళ్ళకూ, పేరంటాలకూ, ఇంట్లో జరిగే ఇతర ఫంక్షన్లకూ చాలామంది ఎక్కువగా వాడే అపరాలు (కాయధాన్యాలు). నల్ల సెనగల్ని నీళ్ళలో నానబెట్టి, ఆ నానబెట్టిన సెనగల్ని పిల్లలకూ,
ప్రముఖ సినీ నటుడు నర్సింగ్ యాదవ్ మృతి చెందారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స