తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.8 లక్షలు దాటాయి కరోనా కేసులు.
చైనా నుండి కరోనా వచ్చి ఏడాది దాటిపోయింది. అప్పటినుండి ఇప్పటివరకు ఈ కరోనా మహమ్మారి ఎవర్ని వదలడం లేదు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ తీవ్రత మాత్రం తగ్గలేదు. సామాన్యుల
దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.02 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలంగా మారిన లోన్ యాప్ ల కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. లోన్ యాప్ ల కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న నాగరాజును ఇటీవలే హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భారత్ విజయం సాధించగలదని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. బాక్సింగ్ డే టెస్ట్ లో విజయంతో
మన దేశంలో కరోనా ఇంకా వ్యాపిస్తునే ఉంది. అయితే ఈ వైరస్ నియంత్రణా చర్యలను సిఫార్సు చేసేందుకు రాష్ట్ర ఎపిడెమోలోజికల్ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.