ఏపీలో ప్రస్తుతం వరుస ఎన్నిక్లను జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే ఈనెలలో జరగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారంతో బీజేపీ ఊపందుకోగా..
నేడు తెలంగాణలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జండా ఆవిష్కరించారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. అనేక మంది కార్యకర్తల
తిరుపతి ఉపపోరు ప్రచారంలో బిజెపి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు… ఓవైపు ప్రచారాలతో హోరెత్తిస్తూనే, మరోవైపు వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే మిత్రపక్షమైన పవన్ కల్యాణ్
డ్రగ్స్ కేసులో…బెంగళూరులో తీగలాగితే…తెలంగాణలో డొంక కదులుతోంది. ఈ కేసులో తెలంగాణకు చెందిన నలుగురు ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. 2019లో బెంగళూరు శివారులోని ఓ ఫాంహౌస్లో
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. ప్రతిరోజూ వేయికి
జస్టిస్ రమణ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం చేస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్కోవింద్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 48వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా