telugu navyamedia

Vasishta Reddy

తిరుపతి ప్రచారానికి నిర్మలా సీతారామన్…

Vasishta Reddy
ఏపీలో ప్రస్తుతం వరుస ఎన్నిక్లను జరుగుతున్న విషయం తెలిసిందే.అయితే ఈనెలలో జరగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారంతో బీజేపీ ఊపందుకోగా..

ఇది ఆరంభం మాత్రమే : కంగనా

Vasishta Reddy
కంగనా రనౌత్ ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. అయితే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తలో నిలిచారు. హోంమంత్రి

ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం…

Vasishta Reddy
మన దేశంలో ఈ మధ్య రోజుకు లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో చాలా రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. అయితే మన దేశ రాజధాని

వరుణ్ తేజ్ పెళ్లి పై స్పందించిన నాగబాబు…

Vasishta Reddy
ఈ మధ్యే నిహారిక పెళ్ళి ఇలా జరిగిందో లేదో అందరి చూపులు వరుణ్ పైనే. అప్పుడే వరుణ్ పెళ్ళికి సంబంధించిన పలు రూమర్స్ కూడా సోషల్ మీడియాలో

వారి త్యాగాల ఫలితమే బీజేపీ : బండి

Vasishta Reddy
నేడు తెలంగాణలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జండా ఆవిష్కరించారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ..  అనేక మంది కార్యకర్తల

మాజీ లవర్ తో రష్మిక చాటింగ్…

Vasishta Reddy
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం

ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌…

Vasishta Reddy
మన దేశంలో కరోనా కు ఈ ఏడాది ఆరంభం నుండి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రోజురోజుకు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు

ఏపీ సీఎం జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చిన రమణ దీక్షితులు

Vasishta Reddy
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను రమణ దీక్షితులు ఇవాళ కలిసారు. ఈ సందర్భంగా రమణ దీక్షితులు మాట్లాడుతూ.. టీటీడీ వంశ పారంపర్య అర్చకుల తరపున

తిరుపతి ఉప ఎన్నికలు : బీజేపీ సంచలన నిర్ణయం

Vasishta Reddy
తిరుపతి ఉపపోరు ప్రచారంలో బిజెపి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు… ఓవైపు ప్రచారాలతో హోరెత్తిస్తూనే, మరోవైపు వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే మిత్రపక్షమైన పవన్ కల్యాణ్

బెంగుళూరు డ్రగ్స్ కేసులో ట్విస్ట్…నిందితుల్లో తెలంగాణ మంత్రి !

Vasishta Reddy
డ్రగ్స్‌ కేసులో…బెంగళూరులో తీగలాగితే…తెలంగాణలో డొంక కదులుతోంది. ఈ కేసులో తెలంగాణకు చెందిన నలుగురు ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. 2019లో బెంగళూరు శివారులోని ఓ ఫాంహౌస్‌లో

పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ శుభవార్త

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి.  ప్రతిరోజూ వేయికి

చీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ…రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ

Vasishta Reddy
జస్టిస్ రమణ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం చేస్తూ రాష్ట్రపతి రామ్‌ నాథ్‌కోవింద్‌ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 48వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా