తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య
మేషం : ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. ఉద్యోగ యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
ఎరువుల కొనుగోళ్లు, సరఫరాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22వ సంవత్సరానికి అవసరమైన ఎరువుల కొనుగోళ్లు, సరఫరాకు విధి విధానాలను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది.
సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా పెరుగుతుందో అంతగా మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నో ఆన్లైన్ మోసాలు బయటపడ్డా ప్రజలు మాత్రం ఇంకా మోసపోతూనే ఉన్నారు. అటు ఆన్
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న ప్రైవేట్ టీచర్లను, సిబ్బందిని ఆదుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి.
చంద్రబాబు…! ———— రాజమండ్రి వీటీ కాలేజి…! గేటు బయట టీకొట్టు..! “యన్టీఆర్ కూతురి పెళ్ళి..పెళ్ళికొడుకు ఏపీ మినిష్టర్..”! అన్నాడు ఒక మిత్రుడు…! ఆసక్తి గా అతని వంక
లోకజ్ఞానం మరిచి చదువుకి ప్రాధాన్యత ఇచ్చి ఉత్తీర్ణత ద్రువపత్రం చూసుకుని మురిసి జీవన అరణ్యంలోకి వచ్చి చూసి మేము సాధించిన ధ్రువపత్రం ఒట్టి చిత్తు కాగితం అని