ఆంధ్రరాష్ట్రముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వాహనాలను మార్చారు. కొత్తగా కాన్వాయ్లోకి ఆరు బ్లాక్ కలర్ ఫార్చ్యునర్ వాహనాలను తీసుకొచ్చారు.
కొత్త కాన్వాయ్లో ఏపీ39 పీఏ 2345 నెంబర్తో కార్లకు నెంబర్లు కేటాయించారు. పాత కాన్వాయ్ను హైదరాబాద్కు పంపడంతో కొత్త కార్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది.