telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

గుంటూరు : .. వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు.. 3కోట్ల కరెన్సీ నోట్లతో అలంకారం ..

kanyaka parameswari as lakshmidevi

నగరంలోని ఆర్‌ అగ్రహారంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సావాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా గురువారం అమ్మవారు ధనలక్ష్మీ అవతారంలో అలంకరించారు.

ఈ సందర్భంగా ఆలయంలోని అమ్మవారి మూల విరాట్‌, ఉత్సవ విగ్రహాలను రూ.3కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. ధనలక్ష్మీ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Related posts