telugu navyamedia
వార్తలు సామాజిక సినిమా వార్తలు

రూ. 55 లక్షలు చెల్లించాలని.. యాంకర్ అనసూయకు నోటీసులు

Anasuya-bharadwaj tollywood

ప్రముఖ తెలుగు యాంకర్, సినీ నటి అనసూయకు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రూ. 55 లక్షలు కట్టాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు సర్వీస్ ట్యాక్స్ కింద అనసూయ రూ. 80 లక్షలు బకాయి ఉన్నారు. అయితే, ఆమె కేవలం రూ. 25 లక్షలు మాత్రమే చెల్లించారు.

దీంతో, మిగిలిన మొత్తాన్ని కూడా వెంటనే చెల్లించాలని ఆయా శాఖల అధికారులు నోటీసులు జారీ చేశారు. టాలీవుడ్ కు చెందిన పలువురిపై జీఎస్టీ దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆదాయాన్ని తక్కువగా చూపిస్తూ వీరు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారని అధికారులు అంటున్నారు.

Related posts