telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కీర్తి సురేష్ చాకోలెట్ దోశ…!!

Keerthy-Suresh

ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమైపోయారు. ఇన్నాళ్లూ షూటింగ్‌ల కారణంగా బిజీబిజీగా గడిపిన అందరూ ఇప్పుడు అనుకోకుండా లభించిన ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. తమకు నచ్చిన పనులు చేస్తున్నారు. కొందరు హీరోయిన్లు వంట గదిలో ప్రయోగాలు చేస్తున్నారు. `మహానటి`తో జాతీయ ఉత్తమ నటిగా మారిపోయిన హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఓ సరికొత్త వంటకాన్ని అభిమానులకు పరిచయం చేసింది. స్వయంగా చాక్లెట్ దోశ వేసింది. `సండే ఈజ్ ఫన్ డే` అంటూ ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది.

Related posts