టీఆర్ఎస్, బీజేపీలది అవకాశవాద రాజకీయమని.. అమ్ముడుపోయిన వాళ్లను మునుగోడు నుంచి తరిమేయాలని ప్రజలకు టీ పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు. శనివారం మునుగోడులో
కేసీఆర్ సర్కార్ను పడగొట్టేందుకు నేడు రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ‘మునుగోడు సమరభేరి’ పేరిట
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్న రాజీనామా తో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా రాజకీయ పరిణామాలు వేగంగా
తెలంగాణలో రాజకీయాల్లో మునుగోడు ఉప ఎన్నిక పైనే అందరిదృష్టి. అధికార పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు కూడా మునుగోడుపైనే ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో అక్కడి అసమ్మతి
తెలంగాణ లో ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికల గురించే అంతటా చర్చ జరుగుతోంది. మునుగోడు బైపోల్స్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో మునుగోడు ఉప
తెలంగాణలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డివ్యవహారం చర్చానీయాంశంగా మారింది.మునుగోడులో ఉప ఎన్నిక ఖాయమంటూ ఆయన వ్యాఖ్యానించడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి