తెలంగాణలో రాజకీయాల్లో మునుగోడు ఉప ఎన్నిక పైనే అందరిదృష్టి. అధికార పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు కూడా మునుగోడుపైనే ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో అక్కడి అసమ్మతి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రతిపక్షాలు ఉండకూడదని భావించిన రోజే కేసీఆర్ పతనం మొదలైందని