ప్రజలు ఉప ఎన్నిక కోరుకోవడం లేదు…రాజగోపాల్రెడ్డితో అధిష్టానం మాట్లాడుతోంది.
తెలంగాణలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డివ్యవహారం చర్చానీయాంశంగా మారింది.మునుగోడులో ఉప ఎన్నిక ఖాయమంటూ ఆయన వ్యాఖ్యానించడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి